Home » Author »Guntupalli Ramakrishna
పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. తల్లి దుంపలను , పిల్ల కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. పసుపు ఉడికించే బానలలో దుంపలు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45 నుండి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగి పసుపుతో కూడిన వాసన ప�
ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళ సెప్టెంబర్ 11 ఉదయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ పాతబస్తీ హైదరాబాద్ లో మేళా ఉంటుంది. ఈ మేళాలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐటీఐ/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ ఉత్తీర�
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి.
ఎలివేటర్కు బదులుగా మెట్లు ఎక్కిదిగటం మంచిది. ఫిట్నెస్ స్థాయిలను మెరుగుపరచడానికి ఇది ఒక గొప్ప మార్గం. మెట్లు ఎక్కడం గుండెను పంపింగ్ చేస్తుంది, గుండె జబ్బులు, ఊబకాయం , మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నిమ్మకాయ తీసుకుంటే జలుబు చేస్తుందంటారు. కానీ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో నిమ్మలోని విటమిన్ సిదే మొదటి స్థానమట. తెల్లరక్తకణాల తయారీకి ఇది తోడ్పడుతుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
వైరల్ జ్వరాల్లో కొంచెం ప్రమాదకరమైనవంటే డెంగ్యూ, చికున్గున్యా, స్వైన్ ఫ్లూ లాంటివే. అయితే ప్రతి దానికి కొన్ని నిర్దుష్టమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది.
టమాట సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం . భూమిలో తేమను బట్టి నీటితడులు అందించాలి. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుంతుంది. కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అంతే కాదు టమాటలో కలుపు యాజమాన్యం కూడా కీలకం.
ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అర్హులు.
పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.
అభ్యర్ధుల వయస్సు 18 - 44 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్ కు సంబంధించిన శిలీంధ్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కుల చేసేటప్పుడు ట్రైకోడర్మావిరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది.
కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.
పెరుగు గుండెకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎంత ఎక్కువ పెరుగు తింటారో అంత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే ఎక్కువ పెరుగును తిన్నప్పుడు, వారి HDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ తక్కువగా ఉంటాయి.
మునగ మొక్క తోటను నరికిన తర్వాత, ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్శి లేదా మోడెం పంట అంటారు. జూన్ , జులై నెలల్లో మునగను నరికిన తర్వాత రైతులు కార్శి తోటల నిర్వహణపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
రాధాకృష్ణన్ ఒక గొప్ప ఫిలాసఫర్, మానవతావాది మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప పండితుడు రాధాకృష్ణన్ చికాగో, మైసూర్, కలకత్తా యూనివర్సిటీలతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో ఫిలాసఫీ పాఠాలు బోధించేవారు. ఆయన బోధించే పాఠాలకు
వెంట్రుకలు పెరగడానికి అవసరమైన సంకేతాలను పంపించే ఆ జీవక్రియ మార్గమే హెడ్జ్హాగ్ సిగ్నలింగ్ పాథ్ వే. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండి, వెంట్రుకల ఫోలికిల్స్ పెరుగుదలకు సహకరిస్తుంది.
మామిడి పండ్లలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సజావుగా పంపించడంలో సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పని చేస్తుంది. అంతేకాదు.. మామిడి పండ్లు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
తెగులు ఆశించిన మొక్క మొదళ్ళలోని శాఖలు, ఊడలు ఎండిపోతాయి. ఆశించిన మొక్కలను పీకినపుడు నేలపై ఉన్న పైభాగాలు మాత్రమే ఊడివస్తాయి. వేర్లు మరియు కాయలు నేలలోనే ఉండిపోతాయి.
మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకొని వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపకరిస్తాయి.