Home » Author »madhu
ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తూ..ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో రెండు రోజులుగా విచారణ జరుగుతోంది.
ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతుండడం కలవర పెడుతోంది.
లుథియానాలో వంశ్ సింగ్ అనే బాలుడు రోడ్డు మీద సాక్సులు విక్రయిస్తున్నాడు. కుటుంబం పేదరికంలో ఉండండంతో కుటుంబపోషణ కోసం సాక్సులు విక్రయిస్తున్నాడు.
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన పంజాబీ బ్యూటీ ఛార్మి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే విధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది.
గుంటూరు జిల్లాకు చెందిన ముమ్మలనేని అరుణ్ యుకేలోని హ్యాంప్షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్స్టోక్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు.
పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. మహిళా సీసీఎస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణురాలై...తొలి హిందూ మహిళా కలెక్టర్ కానున్నారు.
Corporate Hospitals : కరోనా సమయంలో తెలంగాణాలో కార్పొరేట్ ఆసుపత్రులు రూటు మార్చాయి. కరోనా పేషెంట్ల తాకిడిని తట్టుకొనేందుకు..స్టార్ హోటల్స్ ను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశాయి. కోవిడ్ బాధితులకు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వందల రూమ్స్ ను బుక్ చేశాయి. దాదాపు 12 వం�
భారతదేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ The Lancet సంచలన విషయాలు వెల్లడించింది.
భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్..మరికొద్ది గంటల్లో భూమిని తాకనున్న రాకెట్ శకలాలు.. ఎక్కడ కూలుతుందో తెలియకపోవడంతో ప్రజల్లో భయాందోళనలు..
చిన్నారి తీరా అందరికీ తెలిసే ఉంటుంది. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఈ చిన్నారికి రూ. 16 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ వేశారు.
Recovering From Corona : పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాను జయించారు. ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. వైద్య సేవలు అందించిన డాక్టర్లు..మూడు రోజుల కిందట..ఆర్�
40 Test Positive : ఒకరు చేసిన మూర్ఖత్వపు పని..ఎంతో మందికి కీడు తెచ్చింది. వైరస్ సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చెప్పినా..పెడ చెవిన పెడుతూ..ఏమవుతుందిలే..అనుకుంటూ..జనాల్లో తిరిగిపోతున్నారు. దీని కారణంగా..పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా..మధ
దూర ప్రయాణ సామర్థ్యం గల డ్రోన్లను అద్దెకు తీసుకుని..వినియోగించుకొనేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈనెల మూడో వారం లేదా..జూన్ మొదటి వారంలో డ్రోన్ల ద్వారా కరోనా మందులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
కరోనా రాకుండా ఉండాలంటే గోవు మూత్రం తాగాలని యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పడం చర్చనీయాంశమైంది.
ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ నుంచి కోలుకున్న కొంతమందికి బ్లాక్ ఫంగస్ వ్యాధి గురవుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.
ముకోర్ మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. ఇది కొత్త వ్యాధి కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదే. ఇది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. దీన్నే బ్లాక్ ఫంగస్ అంటారు.
సొంత వాహనాలను మొబైల్ కోవిడ్ వార్డులుగా మార్చివేశారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతానికి చెందిన యువకులు.
బాలీవుడ్ లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ గా పేరొందిన...నితిన్ దేశాయ్కి చెందిన ఎన్డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.