Home » Author »madhu
92 ఏళ్ల వృద్ధుడి కాళ్లను గొలుసులతో బంధించి..మంచానికి కట్టేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈటాలో చోటు చేసుకుంది.
చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ ఉన్న బెడ్స్ దొరక్క పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Corona Out Break : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కు సొంత వైద్యం వద్దని, మానకం�
E pass : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోంది. 2021, మే 12వ తేదీ ఉదయం 10 గంటల 06 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు, మొత్తం 10 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కాలంలో…వేరే రాష్ట్రాలకు, పొరుగున్
వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా బయటకు వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా ? ప్రముఖ దర్శకుడు వర్మను ఓ విలేకరి అడిగారు...
Telangana : తెలంగాణ రాష్ట్రంలో ‘బ్లాక్ ఫంగస్’ కేసులు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ముగ్గురిలో ఒకరు చనిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విష
ఏపీ రాష్ట్రంలో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 399 మందికి కరోనా సోకింది.
రంజాన్ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఇలా చేస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
AP government : కరోనాకు చెక్ పెట్టేందుకు కీలకంగా మారిన..వ్యాక్సిన్ల విషయంలో…ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గ్లోబల్ టెండర్స్ ఆహ్వానించింది. దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తి సంస్థలకు మూడు వారాల గడువు విధించింది. ఈ మూడు వారాల్లోగా..ఆసక్తి వ్య�
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.
Ganga River : భారతదేశంలో ఓ వైపు కరోనాతో జనాలు అల్లాడుతుంటే..మరోవైపు..ఈ వైరస్ బారిన పడిన మృతదేహాలు కొట్టుకొస్తుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా కాటుకు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది ఈ మహమ్మారి. కనీసం
ధరణి రిజిస్ట్రేషన్లకు మరోసారి బ్రేక్ పడింది. కరోనా కట్టడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కేసులు తగ్గుముఖం పడుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 వేల 723 కొత్త కరోనా కేసుు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
బ్యాంకుల పని వేళలను కుదించారు. 2021, మే 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.
ఇద్దరు బామ్మలు వేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ కితాబిస్తున్నారు.
ముంబైలో మార్కస్ రాన్నీ, రైనాలు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ వైద్యులు. ఈ దంపతులు..ఈ మే 1న మెడ్స్ ఫర్ మోర్ అనే సంస్థను ప్రారంభించారు.
ఏపీలో 24 గంటల వ్యవధిలో 21 వేల 452 మందికి కరోనా సోకింది. 89 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.