Home » Author »madhu
మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే..షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే...బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మరో ముందు ప్రజల ముందుకు వస్తోంది. ఆర్డీవో అభివృద్ధి చేసిన..కోవిడ్ 19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) అందుబాటులోకి రానుంది.
సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది.
Groom Marries Both Siblings : ఒకే ముహూర్తానికి ఇద్దరు తోబట్టువులను పెళ్లి చేసుకున్నాడో ఓ యువకుడు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు కావడం విశేషం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే..అసలు ఆ యువకుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ? కర్ణాటక రా�
తౌటే తుఫాన్ ఎఫెక్ట్ కరోనా వ్యాక్సినేషన్పై పడింది. పలు రాష్ట్రాలు ఈ తుఫాన్ కారణంగా..అతలాకుతలమౌతున్నాయి.
విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.
కోవిడ్ 19 పరిస్థితి సూచిక విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచిక ఎంచుకున్న రాష్ట్రాల మధ్య ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అని ప్రకటించింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 27 మంది చనిపోయారు.
Indian Premier League : రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నాఅంటున్నాడు..టీమిడియా ప్లేయర్ టి.నటరాజన్. ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐపీఎల్ 14 సీజన్ ఆరంభంలోనే.. టి.నటరాజన్ కి మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్ కు దూరమైన సంగతి తెలిసింద�
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు.
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది.
తౌటే తుపాన్ కు అనేక రాష్ట్రాలు అతలాకుతలమైతున్నాయి. కర్ణాటకలోని ఆరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. అల్లకల్లలో సృష్టిస్తోంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
తౌటే తుపాన్ తీవ్ర తుపాన్ గా మారింది. ఉత్తర దిశగా..గంటకు 12 కి.మీటర్ల వేగంతో ప్రయాణించి.. సాయంత్రం 5.30గంటలకు తీవ్ర తుపాన్ గా మారనుంది.
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. మృతి చెందిన వారి సంఖ్య 2928 చేరుకుంది. 6026 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Delhi CM : ప్లీజ్.. లాక్ డౌన్ ఎత్తేయండి..ఇప్పటికే లాస్ లో ఉన్నాం..మళ్లీ విధించిన లాక్ డౌన్ తో కుదేలవుతున్నాం..అంటూ..ఢిల్లీ వ్యాపారులు అంటూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ విధిం�
కుటుంబంపై కరోనా పంజా విసిరింది. వారు మాత్రం ఏం భయపడలేదు. ఇంట్లోనే ఉండి 11 మంది కుటుంబసభ్యులు కోలుకున్నారు.
కేరళ రాష్ట్రంలోని కన్నూర్ తీర ప్రాంతంలో మత్స్యకారులు చెందిన ఓ పడవ భద్రియ ప్రమాదానికి గురైంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 517 మందికి కరోనా సోకింది.