Home » Author »madhu
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వరంగల్ లో పర్యటించనున్నారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వరంగల్ పర్యటనకు బయల్దేరనున్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ..ఏప్రిల్ 01వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ..టీడీపీ నేతలు పిటిషన్ దా�
శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ పర్యటన కొనసాగనుంది. భారత జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నారు.
ఏపీలో కరోనా కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ భారీగా నిధులు కేటయించింది. 2021, మే 20వ తేదీ గురువారం ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఏపీ శాసన సభ ప్రారంభమైంది. 2021, మే 20వ తేదీ గురువారం ఉదయం..ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్గా మార్చేశారు.
పెట్రోల్ బంకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 2021, మే 19వ తేదీ బుధవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా వచ్చిందా లేదా ? తెలుసుకోవాలని ప్రజలు పరుగులు పెడుతున్నారు. చాంతాండత క్యూలో గంటల తరబడి నిల్చొని...టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక ఆ అవసరం లేదు. ఎందుకంటే..ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు.
ఓ వైపు తుపాన్ బీభత్సం.. మరోవైపు నిర్లక్ష్యం 26 మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొంత మంది ఆచూకీ తెలియకుండా పోయేలా చేశాయి. తౌటే తుపాన్ ధాటికి సోమవారం ముంబై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియర�
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందితో హమాలీ పనులు చేయించడం చర్చనీయాంశమైంది. దీంతో.. పార్సిల్, కొరియర్ సర్వీస్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఆర్టీసీ యూనియన్లు.
ఏపీలో అరెస్టుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్, ఆయన కూతురు ఇందు ప్రియదర్శిని. రఘురామపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ అమిత్షాకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే మెదక్ జిల్లాలో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటలకు ఫ్యామిలీపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈటల తనయుడి మెడకు మరో భూకబ్జా ఆరోపణ చుట్టుకుంది.
ఇకపై అనవసరంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని పోలీస్ బాస్ నుంచి ఆదేశాలు రావడంతో.. రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. మరి తెలంగాణ డీజీపీ ఇచ్చిన �
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. కొండవీటి వాగు ప్లాంట్ నుంచి రాయపూడి వరకు కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు.
అసెంబ్లీలో తొలిసారి జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ఆమోదించనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా సెక్రటేరియట్లో ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది.
Uprooted Tree : తౌటే తుఫాన్ కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ప్రధానంగా కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని పేరొందిన ముంబైపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ పడుతోంది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి రానున్నారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. వైద్య ఆరోగ్య, శాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా..గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు.
కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?
ఓ పౌడర్ మెడిసిన్ లో గ్లూకోజ్ వాటర్ కలిపి ఇంజక్షన్ ఇస్తున్నాడో ఓ డాక్టర్. ఈ ఇంజక్షన్ తీసుకున్న తమ బంధువు చనిపోయాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డాక్టర్ మోసం వెలుగులోకి వచ్చింది.