Home » Author »madhu
దేశంలో mullet, స్కిన్నీ జీన్స్ లపై నిషేధం విధించారు ఉత్తర కొరియా నియంత కిమ్-జోంగ్-ఉన్. పాశ్చాత్య తరహా ఫ్యాషన్ పోకడలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ప్రముఖ స్థానం ఉంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. 14 గంటల పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించింది.
ముంబైలో డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచార కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కుమార్ హెగ్డే అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
భారత్పై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారి సంఖ్య 7 వేలు దాటింది. మ్యూకోర్మైకోసిస్తో 219 మంది చనిపోయారు.
ప్రముఖ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం తెలుసుకున్న టాలీవుడ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తి చేసింది. ఎన్నో సంవత్సరాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కొత్త కష్టం వచ్చిపడింది. సంస్థపై భారీ సైబర్ అటాక్ జరిగిందని.. సంస్థ సర్వర్లు హ్యాక్ అయ్యాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
Vice-Chancellors : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్ల నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 8 యూనివర్సిటీలకు వీసీలను ప్రభుత్వం నియమించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై సౌందర
తెలంగాణలో వారం రోజులుగా కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కట్టడితోపాటు, మూడో దశ ముప్పు తప్పాలంటే టీకా ఒక్కటే మార్గమన్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా కట్టడికి లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి లాక్డౌన్ అమలు చేస్తున్నామని.. అనవసరంగా రోడ్లపైకి ఎవరొచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.
Uttar Pradesh : సుందర దృశ్యం సాక్షాత్కారమైంది. హిమాలయ శిఖరాలు కనువిందు చేశాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్ పూర్ పట్టణ వాసులకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సంవత్సరం వరుసగా రెండో సారి హిమాయల పర్వతాలు కనిపించాయి. ట్విట్టర్ వేదికగా Sanjay Kumar. IAS ట్వీట్ �
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2021, మే 21వ తేదీ శుక్రవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫీజును చెల్లించిన 5 లక్షల 21 వేల 073 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి గ్రేడ్లు కేటాయించారు.
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ..హైకోర్టు తీర్పును వెలువరిచింది. ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ వ్వాలంటూ..ఆదేశాలు జారీ చేసింది.
గత 11 రోజులుగా కొనసాగుతున్న హింసకు తెరపడింది. ఇజ్రాయెల్ దాడితో పాలస్తీనియున్లు గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ హింసలో 200 మందికి పైగా పాలస్తీనియున్లు ప్రాణాలు కోల్పోయారు.
వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని తెలిపింది.
Drinking Kerosene : కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడిపోతున్నారు. వైరస్ రాకుండా ఉండేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకంటున్నారు. కానీ..కొంతమంది అతి జాగ్రత్తలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అపోహలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న..ఓ మాతాజి కరిగించ�
ఆకాశంలో ఉండే చందమామను హై రిజల్యూషన్ తో ఫొటోలు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఓ 16 ఏళ్ల కుర్రాడు. ఆ ఫొటోలను చూస్తే..చందమామను దగ్గరి నుంచి చూసిన అనుభూతి కలుగుతోందని పలువురు వెల్లడిస్తున్నారు.
పీపీఈ కిట్లలోకి గాలి వెళ్లేలా..లోపలున్న వేడి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ‘కొవ్-టెక్ వెంటిలేషన్ సిస్టమ్’ను నడుము వద్ద పీపీఈ కిట్కు జత చేసుకోవచ్చు.