Home » Author »madhu
తమ డిమాండ్లు తీర్చాలని సమ్మెలోకి వెళ్లిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మె విరమణపై 2021, మే 27వ తేదీ గురువారం సాయంత్రం జూడాలు ఓ ప్రకటన చేయనున్నారు.
హనుమంతుని జన్మస్థలంపై హాట్ హాట్ గా చర్చలు కొనసాగుతున్నాయి. టీటీడీ - హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధారాల్లో పలు తప్పులను గోవిందానంద సరస్వతి ఎత్తి చూపారు. టీటీడీ �
మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుం�
బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగే వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. బ్యారికేడ్లు అమర్చడం, తనిఖీలు చేయడంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారి ఎదుట పోలీసులు ప్రత్యక్ష్యమవుతున్నారు. వారికి గులాబీ పువ్వు అందిస్తున్నారు.
అడ్వాన్స్ చెల్లింపులు జరిపితే బారత్కు అవసరమైన వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు తాము సిద్ధమేనని ఫైజర్ సంస్థ చెబుతోంది. ఇతర దేశాలకు అమలు చేస్తున్న పద్ధతినే భారత్కు కూడా వర్తిస్తుందని తెలిపింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 20 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 వేల 189 కు చేరుకుంది.
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు.
వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతాను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. అటు దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పెద్దఎత్తున తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు
కరోనా వేళ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో మెడికల్ కాలేజిల్లో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడింది.
ఆయన మామూలోడు కాదు.. ఓ కేసు డీల్ చేశారంటే... అంతు చూసే దాకా విడిచిపెట్టరు. అలాంటి చండశాసనుడిని ఏరికోరి ఇప్పుడు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థకు బాస్గా నియమించింది కేంద్ర సర్కార్.
కోవిడ్ రకరకాల కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఇప్పటికే కరోనా బాధితులను బ్లాక్ ఫంగస్ సమస్య కలవరపెడుతుంటే.. కొత్తగా ప్లేట్లెట్స్ పడపోతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈ సమస్యకు కారణమని తేల్చారు.
కరోనా నుంచి రాష్ట్రాలు క్రమంగా కోలుకుంటున్నాయి. రోజు రోజుకు రికవరీ రేటు పెరుగుతోంది. తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లో 90 శాతంపైగా రికవరీ రేటు ఉంది. వైరస్ బారినపడిన వంద మందిలో 90 మందికిపైగా కోలుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఇది కొద్దిగా ఊరట క�
బెంగళూరు నగరంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. గంటపాటు ఉన్న ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
బెంగళూరు నగర శివారులో మదయాకనహళ్లి పోలీస్ స్టేషన్ ఉంది. తనిఖీల్లో భాగంగా..రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలగానే..వారి ముందు పోలీసులు ప్రత్యక్షమవుతారు.
దాదాపు ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఓ వ్యక్తికి ఫోన్ లో మేసెజ్ వచ్చింది. దీనిని చూసిన ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. చనిపోయిన తన తల్లిదండ్రులకు ఎలా వ్యాక్సినేషన్ వేస్తారని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ...దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రక్రియలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ సమయంలో, నిబంధనలు ప్రజలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే..మంత్రి ధన్ సింగ్ రావత్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.