Home » Author »madhu
కరోనా వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తోన్న రాష్ట్రాలకు విదేశీ టీకా సంస్థలు షాక్ ఇవ్వనున్నాయా? అసలు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు కూడా టీకా కంపెనీలు సిద్ధంగా లేవా? కేవలం కేంద్రంతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాయా? పంజాబ్�
లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలనే అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరో వారం రోజులు పొడిగిస్తే..కరోనాను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చని భావిస్తోందని సమాచారం.
వేవ్ల మీద వేవ్లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా .. ఆ ఊరిలో అడుగుపెట్టే ధైర్యమే చేయలేదు. వివిధ దేశాల్లో లక్షల్లో కేసుల తాకిడి పెరుగుతున్నా.. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక్క కేసూ నమోదు కాలేదు... ఇంతకి ఆ ఊరేది ?
ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ నంబర్ను లింకు పెట్టారని ప్రచారం జరగడంతో ఆధార్ కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఎయిర్ ఇండియా డేటా లీక్ అందర్నీ కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోకముందే..మరో సంస్థకు చెందిన డేటా లీక్ అయ్యింది.
దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్పై 13 నుంచి 29 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగింది.
సూరజ్ పూర్ కలెక్టర్ రణ్బీర్ శర్మపై వేటు పడింది. ఈయన్న సస్పెండ్ చేస్తున్నట్లు ఛత్తీస్ గడ్ సీఎం ప్రకటించారు.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం రెండు లక్షల పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్�
వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. అనుమతులు లేవనే కారణంతో..వారు ప్రయాణిస్తున్న విమానం గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.
తౌటే విధ్వంసం నుంచి కోలుకోకముందే..బంగాళాఖాతంలో మరో అతి తీవ్ర తుపాన్ ఏర్పడింది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది.
ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ని రోజులు అతను అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.
కరోనా వేళ సహాయం చేయాల్సింది పోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చనిపోతే..శ్మశానం వరకు కాసుల వేట కొనసాగిస్తున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా..సరే..ఇంతియాల్సిందే అంటూ మంకు పడుతున్నారు కొంతమంది శ్మశా
హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. జొమాటో, స్విగ్గీ డెలివరీ చేసే వారిని అడ్డుకోమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.
తన కోరిక తీర్చాల్సిందే..అంటూ పెళ్లి కొడుకు చేసిన డిమాండ్కు వధువు కుటుంబం షాక్ తిన్నది. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు చితకబాదారు.
ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ లో పది రోజులు తప్పకుండా ఉండాల్సిందేనా ? రోజులను కుదించే అవకాశం లేదా అనే సందిగ్ధత తొలగిపోయింది. పది రోజులను మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికేట్ బోర్డు ఒప్పకుంది.