Home » Author »madhu
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 3 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 236 నమూనాలు పరీక్షించగా.. 3 వేల 527 కేసులు నమోదయ్యాయి.
టిక్ టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసింది. యాక్సిడెంటల్ గా ఇది జరిగిపోయిందని, కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచకపోయిందన్నారు. రక్తం పీల్చేసినట్లుగా తయారయ్యాయని, వీటిని పూర్వ స్థితికి తీసుకరావాలంటే..ఏం చేయాలి ? అంటూ సంబంధించిన ఫొ�
ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు.
దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ నిర్ణయించారు. ప్రస్తుతం మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే.
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా..24 గంటల 14 వేల 429 మందికి కరోనా సోకింది. 103 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డార�
హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల కొవాగ్జిన్ డోసుల
మెగా క్రీడలైన ఒలింపిక్స్పై జపాన్లో వ్యతిరేకత రోజు రోజుకు అధికమవుతోంది. కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో ఉన్న సమయంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రమాదానికి దారి తీస్తుందని జపాన్ వైద్యుల సంఘం హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్
తెలుగుదేశం పార్టీ వర్చువల్గా నిర్వహిస్తున్న మహానాడు 2021, మే 28వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. చివరి రోజు కీలక తీర్మానాలను మహానాడు ఆమోదించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ భవిష్యత్ �
ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ బీభత్సంపై సమీక్షిస్తారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న మోదీ... భువనేశ్వర్లో అధికారులతో సమావేశమవ�
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ రోగుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నాయి. ఒక్కో పేషెంట్కు లక్షల బిల్లులు వేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తిపై రెండు ప్రభుత్వాలు సీరియస్ అయ్యాయి. కోవిడ్ రోగుల నుంచి అ
యాస్ తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ అతలాకుతలం అయ్యాయి. రెండు రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి కోటి మందికి పైగా నష్టపోయారు.
ఆక్సిజన్ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో..
ఉత్తరప్రదేశ్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. యూపీ సిద్ధార్థ్నగర్ జిల్లాలోని ఓ పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది. రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్ కాకుండా వేరేదిచ్చారు. ఈ ఘటన
జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లండించారు. సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆందోళన విరమించడం జరిగిందన్నారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా..సీఎం సానుకూల స్పందనతో సమ్మెను విరమిం�
బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేద�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన �
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్.
హర్యానా రాష్ట్రానికి చెందిన 84 సంవత్సరాలున్న మొహబ్బత్ సింగ్ ఇచ్చారు. యాంటీబాడీస్ కాక్ టైల్ తీసుకున్న ఐదు రోజులకు ఇతను కోలుకున్నాడు. గురుగ్రామ్ లోని మెదాంత ఆసుపత్రిలో మొహబ్బత్ సింగ్ కరోనా వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఐదు రోజులుగా యాంట�
సెప్టెంబర్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్కు ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
భారత్లో కరోనా కట్టడికి ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్కు చెందిన సిటిజన్స్ కమిషన్ కీలక సూచనలు చేసింది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన తక్షణ చర్యలను సూచిస్తూ.. యామిని అయ్యర్ నేతృత్వంలోని ఓ బృందం లాన్సెట్లో వ్యాసాన్ని ప్రచురించింది. ఇంద�