Home » Author »madhu
ఏపీలో పేదల సొంతింటి కల నెరవేరబోతుంది. హామీ ఇచ్చినట్టుగానే జగనన్న ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టబోతున్నారు. ఇళ్ల నిర్మాణ మహోత్సవం జగన్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. వారం రోజుల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
టీమిండియా మాజీ క్రికేటర్, పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కనిపించడం లేదు..ఎవరైనా ఆచూకీ చెబితే...వారికి రూ. 50 వేల నగదు ఇస్తాం..అంటూ పోస్టర్లు దర్శనమిస్తుండడం చర్చనీయాంశమైంది.
రైతు బంధు సాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే..ముందుగా...వారి వారి బ్యాంకు అకౌంట్లో చెక్ చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నాన్న జన్మదిన శుభాకాంక్షలు..నాన్న..నువ్వు..నాకు ఎప్పుడు ఉన్నతమైన దారినే చూపిస్తున్న థాంక్స్ తెలియచేస్తున్నా..మీకు తెలిసిన దాని కంటే..ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది’ అంటూ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు...ట్విట్టర్ వేదికగా...తన తండ్రి సూపర్ స్టార్
రాజధాని భోపాల్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లోని నర్మద ఘాట్ కొంతమంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
సెకండ్ వేవ్ కరోనా భారత్లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కానీ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ డోసు కోసం రోజులు, నెలల తరబడి ఎదురుచూస్తున్నవారు లక్షల మంది ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చిందని తెలిస్తే చా
తెలంగాణలో లాక్డౌన్తో కోవిడ్ సెకండ్ వేవ్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో లాక్డౌన్ను మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఆ వెంటనే ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్డౌన్ పొడిగింపు అమల్ల�
టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
Asian Boxing Championships 2021 : ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ పరాజయం పాలైంది. 2021, మే 30వ తేదీ ఆదివారం దుబాయ్ వేదికగా…కజకిస్తాన్ క్రీడాకారిణి నాజిమ్ తో తలపడ్డారు. ఈ తుదిపోరులో 2-3తో మేరీకోమ్ ఓటమిపాలైంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుక�
కరోనా కట్టడిపై చర్చించిన తెలంగాణ కేబినెట్.... వైద్య ఆరోగ్యశాఖకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూల్, వనపర్తి,
తెలంగాణలో లాక్డౌన్ మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ప్రగతి భవన్లో సమావేశమైన కేబినెట్... జూన్ 10 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్డౌన్లో మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది సర్కార్. అంతేకాదు.. లాక్డౌన్ సడలిం�
హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. లాక్డౌన్ రిలాక్సేషన్ సమయాన్ని పెంచడంతో.. మెట్రో అధికారులు సైతం మెట్రో సర్వీసు వేళల్లో మార్పులు చేశారు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లనుందని వెల్లడించింది. అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదంటోంది. నెక్స్జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్లార్క్, రోడ్లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఓ మహిళ 5.1 కిలోల బరువుతో ఉన్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 కిలోలకు పైగా బరువు శిశువు జన్మించడం అసాధరణమని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించార�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
పెట్రో ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. తెలంగాణలోని అనేక జిల్లాల్లో రేట్లు సెంచరీ మార్క్కు చేరువవుతున్నాయి. ఐదు జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధర 99 రూపాయలు దాటిపోయింది. ఒక్క మేలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు 15 సార్లు పెరిగాయంటే....ధరల భారం ఎలా ఉందో అర్ధం చే�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 13 వేల కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..24 గంటల 13 వేల 400 మందికి కరోనా సోకింది. 94 మంది చనిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇప్పుడు కొనగిస్తున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే..నాలుగు గంటల పాటు ఉన్న సడలింపును..పొడిగించాలని..ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమ�
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకాలు వేయడం జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమానికి విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలకు