Home » Author »madhu
హైకోర్టులో వామన్ రావు హత్య కేసు విచారణ జరుగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రముఖ అథ్లెట్ క్రీడాకారుడు మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నార
Heavy Rains: కేరళలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తాకడంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారంపైగానే పడుతుంది. కానీ ఇంతలోనే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతాంగం �
కరోనాపై పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త డ్రగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కోవిడ్ రోగులకు నిక్లోసమైడ్ డ్రగ్ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించింది. దీన్ని వినియోగించేందుకు అనుమతులు కోరుతూ రిలయన్స్ దరఖాస్తు చేసింది. తన వార్
తిరుపతిలో లాక్డౌన్ ఎలా ఉందో పరిశీలిచేందుకు సైకిల్ పై వెళ్లారు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి. షట్టర్లు మూసేసి ఉన్న షాపుల వద్ద, కూడళ్లలోనూ గంజాయి సేవిస్తూ చాలా మంది కనిపించారు. వాళ్లంతా మాస్క్లు ధరించలేదు. పైగా భౌతికదూరం నిబంధన �
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ...సస్పెన్స్కు తెరదించనున్నారు. 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నారు. భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్�
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆయన లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.
కొవిడ్ పరిస్థితులపై ఏపీలో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్ పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కాస్త ఆలస్యంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ముందుగా అంచనా వేసిన ప్రకారం మే 31 న కేరళ రాష్ట్రంలో ప్రవేశించాల్సి ఉంది. మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్�
విశాఖపట్టణంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ పూర్తయ్యింది. ప్రమాదంపై పది మంది సభ్యులుతో కూడిన కమిటీ విచారణ చేసింది.
ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, ఉమెన్స్ టీమ్స్ బయలుదేరాయి. 2021, జూన్ 02వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఒకే చార్టర్ ఫ్లైట్స్ లో వెళ్లాయి. విమానాశ్రయంలో క్రీడాకారులు కూర్చొన్న ఫొటోలను BCCI ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించక ముందే ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలను ఈటల కలిశారు.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే..గతంలో నమోదైన కేసుల కంటే..ఇప్పుడు తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తోంది. కొత్తగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 వేల 887 మంది చనిపోయారు.
ఎక్స్ రేను ఉపయోగించి..కరోనా నిర్ధారణ చేసే టెక్నాలజీని బెంగళూరుకు చెందిన ఆర్ట్ కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ‘ఎక్స్రేసేతు’ అని పిలుస్తున్నారు.
లెమ్యూర్ డ్యాన్స్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ జంతువు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను యూకే చెందిన చెస్టర్ జూ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆర్డీఓ, తహసీల్దార్ అంటే అక్కడ సర్వాధికారాలు వారివే. ఆ మండల స్థాయి మెజిస్ట్రేట్లు కూడా వారే. అటువంటి వారికి షాకిచ్చింది కోర్టు. వారి ఆఫీసులు నిర్మించిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో.. ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసులను అమ్మేందుకు కోర్టు వేలం వేయను
ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా.. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా...? పిల్లల్ని పా�
కాస్త లేటైనా.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతానికి 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్సూన్.