Home » Author »madhu
వ్యాక్సిన్ లున్న ఉన్న కోల్డ్ స్టోరేజీ బాక్స్ లను భుజాలకు వేసుకుని..మోకాలి లోతు నీటిలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని సాయం చేసుకంటూ...నదిని దాటారు. వంద శాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, 45 ఏళ్లు పైబడిన వయస్సు వారికంతా టీకాలు ఇవ్వాల్సి �
నిబంధనలు సడలించాలని 2021, జూన్ 05వ తేదీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సరి, బేసి విధానంలో షాపులు, మాల్స్ కు అనుమతినివ్వనున్నారు. 50 శాతం ప్రయాణీకులతో మెట్రో నడపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్ చేస్తే దొరక్కుండా ఉండొచ్చంటూ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. పుచ్చకాయల మాటుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ
అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఊరి వాసులు ఓ నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా చందాలు వేసుకున్నారు. అంతేనా శ్రమదానం కూడా చేస్తున్నారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి తమ డిమాండ్ను మరింత గట�
ప్రేమించాలంటూ ఒకడు.. పెళ్లి చేసుకోవాలంటూ మరొకడు.. అనుమానంతో ఇంకొకడు.. కోర్కెలు తీర్చాలంటూ మరొకడు. ఇలాంటి ప్రేమోన్మాదుల దుర్మార్గాలకు అభం శుభం తెలియని ఆడవాళ్లు అసువులు బాస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో...పరిపక్వత లేని ప్రేమలతో దారుణాలకు పా�
అత్యంత చవకైన కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందా... అంటే... అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. వ్యాక్సిన్ కోసం ఇకపై వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం వందల్లోనే రెండు డోసులు పూర్తయ్యేలా తెలుస్తోంది. వ్యాక్సిన్ ధరల విధానంపై ఇప్పటిక�
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ టిక్ మార్క్ ను తొలగించింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం మాత్రం వెరిఫైడ్ బ్యాడ్జ్ కొనసాగుతోంది.
ఫుడ్ డెలివరీ పోర్టల్ నుంచి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ రెస్టారెంట్ నుంచి ఇంటికి పార్సిల్ వచ్చింది. ఈ చికెన్ ను కొడుకుకు తినిపిద్దామని కవర్ ఓపెన్ చేసింది. ఓ పీస్ కట్ చేద్దామని అనుకుంది. ఎంతకీ కట్ కాలేదు.
MS Dhoni Helicopter Shot : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. అతని ఆటకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. అతని బ్యాటింగ్ ఎప్పుడు షురూ అవుతుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. హెలికాప్టర్ షాట్ కొట్టడం ధోని ప్రత్యేక స్�
పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 0.28 పెరిగి...రూ. 98.48కి చేరుకోగా..డీజిల్ ధర లీటర్ రూ. 0.30 పెరిగి..రూ. 93.38 అయ్యింది.
మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. ఏనుగును సంరక్షణ చూసుకొనే వాడు ఓ వ్యక్తి. ఆరు దశాబ్దాలుగా ఏనుగుల బాగు కోసం పాటు పడేవాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో ఓ ఏనుగు చలించిపోయింది. మృతదేహం వద్దకు వచ్చి..రెండు మూడు నిమిషాలు నిల్చొని..తొండాన్ని అటూ ఇటూ కదిపింద�
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలానికి కారణం చైనా అంటూ కుండబద్దలు కొట్టారు. అమెరికాతోపాటు ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలానికి చైనా కారణమన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. దీన�
ఈ నెల 3వ తేదీన దక్షిణ కేరళను తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ అంతటా విస్తరించాయి. ఆ ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడు, కర్నాటకలో కొంతభాగానికి నైరుతి విస్తరించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. ఏపీలోనూ రాయలసీమ ప
సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేయాలన్న నిబంధన ఏపీ ప్రజలను రోడ్లపై నిలబెట్టింది. ఓ వైపు కర్ఫ్యూ అమలవుతుండటం.. మరోవైపు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుండటంతో మహిళలు ఆధార్ కేంద్రాల్లో బారులు తీరారు. రోజుల తరబడి తిరుగుతున్�
సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికార�
తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత హుజూరాబాద్ వెళ్లి కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తారు. టీ�
నా ఆరోగ్యం ఎలా ఉంది చెక్ చేయగలరు..అంటూ మూడేళ్ల చిన్నారి..డాక్టర్లను అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఆ చిన్నారి. హాస్పిటల్ కు వెళ్లిన ఆ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో వ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఇక్కడి రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మె చేపడుతున్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. జూన్ నెలలో రెండోసారి ధరలు పెరిగినట్లైంది. మే నెలలో 16 సార్లు పెట్రోల్, డీజల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి
ఆసియాలో ధనవంతుడు..ముకేశ్ అంబానీ గత సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదంట. కరోనా నేపథ్యంలో కంపెనీ వ్యాపారం కోసం ఆయన తన జీతాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెల్లడించింది. కంపెనీకి సంబంధించి వార్షిక నివ�