Home » Author »madhu
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు కాసేపటి క్రితం ముగిశాయి. చర్చలు సఫలం అయ్యాయి. 2021, జూన్ 09వ తేదీ బుధవారం నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల ప్రతినిధి �
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ గుట్టును అతని గర్ల్ఫ్రెండ్ బార్బరా జబరికా రట్టు చేశారు. గతేడాది తాను ఆంటిగ్వా వెళ్లినప్పుడు చోక్సీ తనకు పరిచయం అయ్యాడని, తనను తాను రాజ్గా పరిచయం చేసుకున్న
మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కి అన్యాయం చేయకు..తెలంగాణలో ఇన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇంత వరకు రివ్యూనే జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు వ్యాఖ్యానించారు. 2021, జులై 09వ తేదీ బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు
ఆ వానరం నీళ్లు తాగలేదు...ఆహారం తీసుకోవడం లేదు. మూడు రోజుల నుంచీ ఇదే పరిస్థితి. చెట్లు, చేమలపై స్వేచ్ఛగా విహరించే వానరం నీళ్లెందుకు తాగలేకపోతోంది..? ఏ ఆహారమూ ఎందుకు తీసుకోలేకపోతోంది..? ఎక్కడా నీళ్లు దొరకడం లేదా...? ఆహారం లభించడం లేదా...? లేకపోతే..ఎవరన�
నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షంతో తడిసిముద్దయింది. రుతుపవనాలు మహారాష్ట్రను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముంబయి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2021, జులై 09వ తేదీ మంగళవారం రాత్రి నుంచే కుండపో�
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరనుంది. ఫిట్మెంట్ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. పీఆర్సీ ఫిట్మెంట్కు తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 2021, జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ �
వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్ లతో పాటు ఇతరత్రా వస్తువులు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. బీహార్ లోని షియోహార్ జిల్లా అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కు ఓ నిబంధన విధించారు.
నెల్లూరు ప్రభుత్వాసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభాకర్పై సస్పెన్షన్ వేటు పడింది. వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ప్రాథమిక నివేదికలో ఆయన తప్పు చేసినట్లు తేలింది. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కేవలం వేయి సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1933 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 25 వేల 406 యాక్టివ్ కేసుల
హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, 2003 నుంచి ఈటల ఏం చేశారనే దానిపై చర్చించుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2021, జూన్ 07వ తేదీ సోమవారం ఆయన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తాను..తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు.
మాస్క్ ధరించలేదని షాపు నుంచి గెంటేసిన ఓ సెక్యూర్టీ గార్డుపై మహిళ ఉమ్మేసింది. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మరికొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వై�
కరోనా సెకండ్ వేవ్ కంటే..ముందే ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ఉండకపోతే..పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అత్యధిక శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం వల్లే..సెకండ్ వేవ్ ను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదవగా..ఇప్పుడు ఈ సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకుంది. తాజాగా..24 గంటల్లో 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది చనిపోయారు.
కరోనా సెకండ్ వేవ్ పై భారత్ పోరాడుతోందన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ పోరాటంలో చాలా మంది సన్నిహితులను కోల్పవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. గడిచిన 100 ఏళ్లలో
వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం పునరాలోచనలో పడింది. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాక్సిన్ల సేకరణ కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. PMO కార్యాలయం ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అన్లాక్ ప్రక్రియ, కరోనా కట్టడి, �
ఓ పెళ్లిలో డ్యాన్స్ చేయాలని వధువును కోరడం, ఆమె నో చెప్పడంతో...తాగి రచ్చ రచ్చ చేశాడో ఓ వరుడు. చివరకు పెళ్లి కాస్తా..ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ పీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్
487 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత గ్రాండ్స్లామ్ టోర్నీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. టోర్నీలో విజయాల దిశగా దూసుకెళుతున్న �