Home » Author »madhu
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
హుజూరాబాద్ రాజకీయాలు రంజురంజుగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జర�
2024 లోక్సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ మొదలైందా? బెంగాల్, తమిళనాడులో ఎన్నికలలో తృణమూల్. డీఎంకేలను అధికారంలోకి తెచ్చిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పావుల�
ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వ్యవహారం మళ్ల తెరపైకి వచ్చింది. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధ�
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలు సహా ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులకు ఒక వెయ్యి 64 కోట్లకు మోసం చ�
ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు
Congress Protest : వరుసగా పెట్రో ధరల పెంపును నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మే 4 నుంచి వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండగా.. దేశంలోని ఆరు రాష�
ఈటల కేసులో న్యాయవాది రామారావు ఇమ్మానేని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. గంటకు పైగా రామచంద్రాపురం విజిలెన్సు కార్యాలయంలో న్యాయవాది రామ రావు ఇమ్మానేనిని ఉన్నారు. దేవరాయాంజాల్ సర్వే నెంబర్ 56, 57, 58 కి సంబంధిత కీలక పత్రా�
దేశరాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీలు 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్�
సర్కార్ ఇస్తున్న జీతం చాల్లేదో మరి.. దొంగతనంగా పట్టిన కోళ్లే టేస్టీగా అనిపించాయో కానీ.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోళ్లు పట్టడం మొదలెట్టాడు. ఇంటికూర కంటే పొరుగింటి కూరే రుచి అన్నట్లుగా.. ఆ టీచర్ వ్యవహరించడం హాట్ టాపిక్ అయ్యింది. కోళ్లు పడుతూ అడ�
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సౌథాంప్టన్ స్టేడియంలో గురువారం ఉదయం కోహ్లీ టీమ్ సందడి చేసింది. నెట్ సెషన్స్లో క్రికెటర్లు అదరగొట్టారు. ఎంతో ఉత్సాహంతో ఎక్స్ర్సైజ్, ప్రాక్టీస్ చ�
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెయిడ్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏడు రోజులపాటు హోటల్ లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో క్వారంటైన్లో ఉండ�
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కలవడానికి ఓ వ్యక్తి 700 కిలోమీటర్లు నడిచాడు. అదీ కూడా..చెప్పులు లేకుండా..ద రియల్ హీరో.. నా గమ్యం..నా గెలుపు.. పాదయాత్ర హైదరాబాద్ టు ముంబై..అంటూ ప్ల కార్డు పట్టుకుని ఆ యువకుడు నడిచాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వెళ్లడమే అందుకు కారణం. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో...నాయకత్వ మార్పు, కేబినెట్ ల�
తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరు నేతల పోస్టర్లు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్సర్లో పలుచోట్ల పోస్టర్�
56 Cars Robbery : ఒకటి కాదు..రెండు కాదు.. 56 కార్లు చోరీ చేశాడు. అయినా ఆ దొంగోడు ఖాకీలకు చిక్కలేదు. పైగా పోలీస్ ఉన్నతాధికారులకే సవాల్ విసురుతున్నాడు. దమ్ముంటే పట్టుకోండంటూ విర్రవీగుతున్నాడు. సవాల్ చేయడమే కాదు..తాను దయతలిస్తేనే మీ పని ఈజీ అవుతుంది కానీ లే
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల కేటాయింపు చేయాలన్నారు. 2021, జూన్ 10వ తేదీన ఢిల్లీకి వచ్చిన స�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రంగా స్పందించారు. తాను కాదు..తన శవం కూడా బీజేపీలో చేరదని, ఆ భావజాలపు రాజకీయ పార్టీలోకి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లనని కుండబద్ధలు కొట్టారు.
బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మురళీధర్ రావు, డీకే అరుణ, డా. లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కేసీఆర్తో పాటు ఆ పార�