Home » Author »madhu
పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డీపీఆర్ 2 అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ఢిల్లీలో సమావేశం కానున్నారు. కొత్త డీపీఆర్ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రంలో పెండింగులో ఉంది. కొత్త ధరలు ఆమోదించకపోవడంతో పోలవరం బిల్లులు వెనక్కి తిరిగి వచ్చి �
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యానికి సంబంధించి..సవరణ ఉత్తర్వులిచ్చారు.
కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కడప మఠం పీటముడిని విడిపించడంలో మఠాధిపతుల పాత్ర అయిపోయింది. ఏకగ్రీవంగా వారంతా పెద్ద భార్య కుమారుడికే పట్టం కట్టాలని నిర్ణయించారు. తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందించనున్నారు. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు, వివ�
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొద్ది గంటల్లో బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ఈటల.. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత.. తన నియోజకవర్గం హుజూ�
ఈటల ఎపిసోడ్తో కరీంనగర్ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఇదే జిల్లాకు చెందిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కార్యకర్తలతో చర్చించిన రమణ... భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. తెలంగాణల�
సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్ నినాదంతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రగతి భవన్లో జరిగిన అదనపు కలెక్టర్ల సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం చేశారు. పనితీరు విషయంలో ఏ మాత్రం అల�
అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేయడం జరుగుతుందని, అధికారుల తీరు మార్చుకోకుంటే..చర్యలు తీసుకుంటామ�
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని, 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 21 వేల 137 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 483 మంది చనిపోయారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేయడానికి రెడీ అయిపోయారు. తనిఖీల్లో అధికారుల పనితీరును పరిశీలిస్తానని, అభివృద్ధి ఎలా ఉందో చూస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ తర్వాతే..తనిఖీలు ఉంటాయన్నారు. అందులో భాగ
Huge Explosion : చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. పేలుడు సంభవించి 12 మంది మృతి చెందారు. హుబీ ప్రావిన్స్ లోని షియాన్ నగరంలో చోటు చేసుకుంది. దాదాపు 138 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫుడ్ �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజలుగా వైరస్ తో ముప్పుతిప్పలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 255 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజివిటి రేటు 0.35గా ఉంది. 24 గంటల్లో 23 మంది కరోనా వైరస్ బా
దేశ రాజధాని ఢిల్లీ కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకొంటోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల సంఖ్యలోకి చేరుకున్నాయి. దీంతో నిబంధనలను సవరిస్తోంది. మే నెలాఖరులో అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు అనుమతులిస్తోంది. మరిన్ని సడలింపులు �
ఓ గుర్రంతో గడపుతున్న ధోనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఓ చిన్న గుర్రానికి మసాజ్, స్నానం చేయించిన ధోని..ఇప్పుడు మరో చిన్న గుర్రంతో ఆటలాడడం కనిపించింది. దానితో పరుగులు తీశారు.
EPFO ఫండ్స్ అప్లై చేసుకున్న కొన్ని గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది. నాన్ కోవిడ్ క్లయిమ్ లను ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేసేందుకు కేంద్ర కార్మికశాఖ ప్లాన్ చేస్తోంది. ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను తీసుకువచ్చ�
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠానికి చేరుకుంది పీఠాధిపతుల బృందం. ఈ సందర్భంగా..పీఠాధిపతుల బృందం కన్వీన
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�
నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు డేట్ కూడా కన్ఫామ్ చేశారు. 2021, జూన్ 15వ తేదీన నల్గొండకు వెళ్లనున్నారు. కరోనా వైరస్ తో చనిపోయిన గుణ్ణం నాగిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామ�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులందరినీ జైలు నుంచి వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏడుగురు దోషులను రిలీజ్ చేయాలంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ జరుగుతోంది. వారి విడుదలకు మద్దతుగా లక్షల్లో ట్వ�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సచిన్ పైలట్. కానీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్కు ఛాన్స్ ఇచ్చింది అధినాయకత్వం. సచిన్కు డిప్యుటీ సీఎం పదవి కట్టబెట్టింది. అయితే తన వర్గానికి �