Home » Author »madhu
కాల్పుల మోతతో అడవి మరోసారి దద్దరిల్లింది. విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కొయ్యూరు మండలం వంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా నేషనల్ పార్టీకి చెందిన నాఫ్తాలి బెన్నెట్ ఎన్నికయ్యారు. 12 సంవత్సరాలుగా ప్రధాన మంత్రిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు..పదవీకాలం ఆదివారంతో ముగిసిపోయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశం జరిగి�
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిరాగానే..సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు సీఎం స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనేందుకు ఒక్కొక్కటిగా అమలు చేసుకంటూ..తనదైన మార్క్ ను
కర్నాటక రాష్ట్ర ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మారుమూల గ్రామాలకు వీటిని చేరవేస్తోంది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్కు - కారు ఢీకొనడంతో పది మంది చనిపోయారు.
తాము చూసిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు. చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కన్న తల్లిదండ్రులు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలోని రాయచోటిలో చ�
చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసా
ఆ మొక్కకు 8 ఆకులు మాత్రమే ఉంటాయి. ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటుంటారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కను ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా..రూ. 14 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారో ఓ వ్యక్తి. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. వేలం ద్వారా ఈ మొక్కను కొనుగోలు చేశా
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో పదవికి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఈయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత..బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పేరొందిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చ�
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 2021, జూన్ 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంట�
ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ను సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కరోనా కారణంగా..ఇప్పటి వరకు ప్రజలకు దీనిని సందర్శించేందుకు అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమక్రమంగా నిబంధనలు, ఆంక�
వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన ఈమె..తాజాగా..నల్గొండ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. 2021, జూన్ 16వ తేదీ బుధవారం నల్గొండ జిల్లా ప్రధాన పట్టణాల్లో పర్యటించనున్నార�
తమిళనాడులో జిల్లాలో కూడా అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 27 జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా..షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. నేటి నుంచి గవర్న మెంట్ ఈ సర్వీసు సెంటర్లు కూడా ప్రారంభం కానున్నాయి.
మూడు సంవత్సరాలున్న చిన్నారి 150 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయిన ఘటన కలకలం రేపింది. ఆగ్రాలోని Dhariyai villageలో 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తాము..అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ విస్తరణకు తాను ప్రయత్నిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తామన్నారు. పార్టీని పటిష్టస్థితికి తీసు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల బీజేపీలోకి చేరారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన..తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ గా కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ నియామకమయ్యారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మఠంలో రికార్డులు పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మేనేజర్ గా ఉన్న ఈశ్వర �
Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాలో 2021, జూన్ 15వ తేదీ మంగళవారం నుంచి రైతు బంధు నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పథకంలో భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతుబంధు అర్హులపై తుది జాబితా రూపొందించిన సీసీఎల్ఏ, ఆ జాబితాను వ్యవసాయ శా
TTDP President L Ramana : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ మారుతారా ? సైకిల్ దిగి..కారెక్కుతారా ? జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఏ పార్టీ తన ముందు ప్రతిపాదనలు పెట్టలేదని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను గమనించడం జరుగుతోందన్నారు ఎల్ రమణ. దీనిపై �