Home » Author »madhu
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.
సాధారణంగా ఓ 10 అంతస్తుల భవనం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ? కాంట్రాక్టర్తో పాటు కార్మికులు కూడా స్పీడ్గా ఉంటే మూడేళ్లైనా పడుతుంది. అదే బిల్డింగ్ నిర్మాణం నత్తనడకన సాగితే కనీసం నాలుగేళ్లైనా పడుతుంది. చేతిలో డబ్బు, మెటిరీయల్ అన్ని
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా ? అంటే అవునని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 24వ తేదీన ఈ సమావేశం జరుగనుంది. కేంద�
లాక్ డౌన్ ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకారం కావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీస�
తన కూతురిని చంపిన దుర్మార్గుడికి కూడా అదే శిక్ష వేయాలని మృతురాలి (శిరీష) తల్లి కోరుతోంది. మళ్లీ వేరే అమ్మాయికి ఇలాంటి గతి పట్టకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది.
బ్రహ్మంగారి మఠాధిపతి నియామకం విషయంలో తమ నివేదికను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వెల్లడిస్తున్నారు. ధర్మం ప్రకారం మఠాధిపతి ఎంపిక జరగాలంటున్నారు. ఇటు మఠంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ మరోసారి ఆరోపణ
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక �
తెలంగాణ సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్�
పల్లె, పట్టణ ప్రగతి బాట పట్టనున్న సీఎం కేసీఆర్.. ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. దత్తత గ్రామంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది.. ఇంకేం చేయాలనే దానిపై స్వయంగా పరిశీలించనున్నారు. గ్రామస్తులతో కలిసి సామూహిక భోజ
AP Job calendar : 2021-22 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 10 వేల 143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం ఆయన క్యాలెండర్ ను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కో హామీన�
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నిబంధనలు, ఆంక్షలకు సడలింపులు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇవ్వ�
బంగాళఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమబెంగాల్లో కు�
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం శ్రీశైలానికి వెళ్లారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార�
సామాన్య ప్రజలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వంట నూనెల ఇంపోర్ట్స్పై డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో కేంద్రం పన్ను తగ్గించింది. దాదాపు 20 శాతం వరకు ధర�
దేశంలో కరోనా థర్డ్ వేవ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది.
ఆసుపత్రుల్లో పారిశుధ్యాన్ని అత్యంత ప్రధాన అంశంగా పరిగణించాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వార్డులు, మరుగుదొడ్లు, సాన్నాల గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది. బోధనా ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు ఇబ్బం�
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? కొద్ది రోజుల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరుగనుంది. ఎమ్మెల్యే, మంత్రి పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే..ఈ నియోజకవర్గంపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎలాగైనా ఇక్కడ
బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త.... కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 47 వేల రూపాయలకు చేరింది.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో జిల్లాలో నిరసనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల్లో ఒకరు తలకు ప్లాస్టిక్ స్టూలు ధరిస్తే.... మరొకరు వెదురుబుట్ట మూతను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు పాపం పోలీస్..అం�
తెలంగాణ శాసనమండలిలో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా మరో స్థానం ఖాళీ అయ్యింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ఏడు సీట్లు ఖాళీ అయినట్లయ్యింది. ఈ నెలలోనే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం విశేషం.