Home » Author »madhu
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంచుకున్న శునకం ఛాంప్ (13)చనిపోవడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. దీనిని బైడెన్ ఫ్యామిలీ..ఆత్మీయంగా పెంచుకున్నారు. 2008 సంవత్సరంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో...చిన్న పిల్లగా ఉన్న ఛాంప్ ని బైడెన్
భారతదేశంలో మెల్లిమెల్లిగా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే..బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం సంభవించలే
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
క్రెడిట్ కార్డుల నుంచి లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా..హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మోసం ఒకటి జరిగింది. క్రెడిట్ కార్డుల నుంచి రూ. 5.50 లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తులసిబాబు అనే వ్యక్తి సిమ్ కార్డును బ్లాక్ చేయించి..కొత్త సిమ్ క�
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..విదేశాల్లో ఉన్నా..భారతదేశానికి వచ్చి స్థిర పడుతా..అంటూ ఓ మహిళను నమ్మించి..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 50 లక్షలు దోచేశాడు.
ప్రపంచంలోని నాన్నలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న గూగుల్ వెల్లడించింది. ఫాదర్స్ డే సందర్భంగా యానిమేటెడ్ డూడుల్ తో సత్కరించింది. ప్రతొక్కరికీ ఫాదర్స్ డే విషెస్ తెలియచేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యా
పదవి కోసం పోటీపడుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు కొందరికి మాత్రమే ఫోన్లు చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారికి �
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో పేదలకు ఖరీదైన ట్రీట్మెంట్ను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వం.. మరిన్ని ఆస్త్రులను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. రాజధాని చ�
తెలంగాణలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రెండు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభిస్తారు.
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముదురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మండిపడుతోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్వహించాలని �
ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొనేందుకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా డేగా నిర్వహించుకుంటారనే సంగతి తెలిసిందే. అందులో భాగంగా..2021, జూన్ 21వ తేదీ సోమవారం ప్రపంచంలోని 190 దేశాల్లో యోగా దినోత్సవ కార�
మధురలో ఓ ఘటన చోటు చేసుకుంది. లాక్ చేసిన కారులో 8 ఏళ్ల బాలుడు ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు. బాలుడు కృష్ణుడిగా గుర్తించారు. కృష్ణుడు తండ్రికి ఐదుగురు సంతానం కాగా..ఇతను ఏకైక కుమారుడు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. ఉత్తారఖండ్లో కుంభవృష్టి కురిసింది. శ్రీ�
భారత్ క్రీడా చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. పరుగుల శిఖరం పక్కకు ఒరిగింది. కరోనాతో మృతిచెందిన మిల్కాసింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో పరుగుల వీరుడికి తుది వీడ్కోలు పలికింది పంజాబ్. భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్కు పో�
ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బస్సు, మెట్రో సర్వీసులు తిరగనున్నాయి. అన్ని వేళల్లో బస్సు సర్వీసులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఇంటర్ స్టేట్ సర్వీసులపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సు నడపా�
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేసింది. తాజాగా..24 గంటల్లో 1,362కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 10. మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 వేల 568 యాక్టివ్ కేసులున్నాయి.
Producer Natti Kumar : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేయాల్సి ఉంటుందని, జులై 01వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకొనే అవకాశం ఉందని నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కంట్రోల్ లో
ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. భారత అథ్లెట్లు, కోచ్ లు, సిబ్బందిపై జపాన్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. టోక్యోకు వచ్చే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చ�