Home » Author »madhu
కరోనా కాలంలో ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు తెలంగాణ సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న సర్కారీ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చవుతోంది. కానీ కరోనాతో ఆదాయానికి భార�
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సౌథాంప్టన్ వేదికగా జరగనున్న మ్యాచ్లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. అజింక్యా రహానె వైస్ కె�
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ షిప్ విజేత రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. రాబోయే వింబుల్డన్ ఛాంపియన్ షిప్, టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపో�
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట
సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీంకోర్టులో 2021, జూన్ 17వ తేదీ గురువారం విచారణ జరిగింది. సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి మార్కులు, 11, 12
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు..తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు ఊపరిపీల్చుకుంటున్నారు. తాజాగా..24 గంటల్లో 1,492 కరోనా కేసులు
హుజూరాబాద్ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తీరుగుతున్నాయి.. ఓ వైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ హుజూరాబాద్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి టీఆర్ఎస్.... హుజూరాబాద్ గడ్డపై జెండా పాతేందుకు
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 6 వేల 151 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 69 వేల 831 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 167 మంది చనిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంట్రోల్లోకి వచ్చింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. పాజిటివిటీ రేట్ను నియంత్రించడంలో సర్కార్ సక్సెస్ అయింది. లాక్డౌన్తో కేసులను కట్టడి చేస్తూనే.. ఇంటింటి సర్వేతో కరోనాన�
ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పీవీ సింధుకు భూమిని కేటాయిస్తూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూరల్ చినగడిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలిన మరో వ్యక్తి ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో కుల్ఫీలు అమ్ముతున్నాడు ఇతను. సేమ్...ఇతను డొనాల్డ్ ట్రంప్ లాగా ఉండడం గమనార్హం. అతని స్వరం కూడా ట్రంప్ మాదిరే ఉంది. పాటలు కూడా పాడుత�
జోకర్ వైరస్ అందరినీ భయపెడుతోంది. ఈ మాల్ వేర్ బారిన పడిన యువత..తీవ్రంగా నష్టపోతోంది. గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసినా..మెట్రో నగరాలను ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది.
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ సమయంలో..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా..అధికారుల గైర్హాజరుపై అశోక్ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నేనే... ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ను తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై 2021, జూన్ 17వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లా
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు మరికొన్ని గంటలే మిగిలుంది. సైలెంట్ కిల్లర్ కివిస్ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో టెస్ట్సిరీస్ను నెగ్గిన ఉత్సాహంలో కివీస్, గతంలో ఆసీస్ను సొంతగడ్డపైనే ఓడించిన
తనను అధ్యక్షుడిగా జనరల్ బాడీ ఎన్నుకుందని, HCA గౌరవానికి ఎప్పుడూ భంగం కలిగించలేదని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021, జూన్ 21వ తేదీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.
భారత మహిళల క్రికెట్ టెస్టు మ్యాచ్ లకు రెడీ అయిపోయింది. ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ లో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. 2021, జూన్ 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది.
ఆ రైతుకు తన బిడ్డే కాడెద్దుగా మారాడు. తండ్రి అరకు పట్టి..చేను దున్నుతుంటే..ఓ వైపు కాడెద్దుగా మారి కొడుకు సేవ చేస్తున్నాడు. సాగులో సహకరిస్తూ...తండ్రికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు.