Home » Author »madhu
వ్యాక్సిన్ వేసుకున్న వారికి విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని ఇండిగో వెల్లడించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఫేర్ పేరిట కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 2021, జూన్ 23వ తేదీ బుధవారం అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్ట�
సముద్రంలో పట్టుకున్న చేప కడుపులో నుంచి విస్కీ బాటిల్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఓ చేపను మత్స్యకారుడు కట్ చేస్తున్నాడు. కడుపు భాగం కట్ చేసిన అనంతరం అందులో నుంచి విస్కీ బా�
తెల్ల నెమలి కనిపించడం 85 ఏళ్ల చరిత్రలో తొలిసారి అని అంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ లో ఇది కనిపించింది. కార్బెట్ టైగర్ రిజర్వ్ లోని కోతి రౌ సమీపంలో ఎప్పటిలాగానే..ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ కు వెళ్లారు.
కార్ల తయారీలో పేరొందిన మారుతీ కంపెనీ ధరలు పెంచేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది.
దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.
జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఏపీ హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత పరామర్శించారు. యువతికి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి రైతు సంఘాలు. మరోసారి ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ నేత
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ నియమించింది. సహ ఇంఛార్జ్లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ముదురుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు దూసుకొస్తున్నాయి. కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడాన్ని విమర్శించారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్
టోక్కో ఒలింపిక్స్ కు ఓ ట్రాన్స్ జెండర్ ఎంపికయ్యారు. పోటీ చేయనున్న తొలి ట్రాన్స్ జెండర్ గా న్యూజిలాండ్ కు చెందిన లారెల్ హబ్బర్డ్ రికార్డు సృష్టించారు. మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఎంపిక చేయడం పట్ల...పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా..మరిక�
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి నూరు శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరిచేందుకు అనుమతినిస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 09 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 వేల 576కు చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు చేస్తోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. జూనియర్ ఎన్టీఆర్ భయం లోకేశ్ కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. జూ. ఎన్టీఆర్ ఎక్కడ టీడీపీని హస్తగతం చేసుకుంటారోనన్న ఆందోళనలో లోకేశ్ ఉన్నారన్నారు. లోకేశ్ పెద్ద రాజకీయ న�
సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ కు రౌడీషీటర్ హాజరయ్యాడు. అది కూడా కార్పొరేటర్ పేరుతో హాజరు కావడం కలకలం రేపింది. పాస్ ను కనీసం పరిశీలించకుండా.. పోలీసులు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వస్తున్నారంటూ..ఎమ్మెల్యేను కూ�
24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 2 వేల 620 కరోనా కేసులు వెలుగు చూశాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 140 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 363 మంది మృతి చెందారు.
Telangana CM KCR : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటామని, ఈ వైరస్ పై ఎలాంటి భయబ్రాంతులకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్, ఫంగస్ లపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. తనకు కరోనా వచ్చినా పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నట్ల�
ఏపీ డీజీపీ నకిలీ అకౌంట్ సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ కు మూడు సార్లు మెయిల్ పంపించినా..స్పందించలేదని తెలుస్తోంది.