Home » Author »madhu
‘మధుమేహం’తో బాధ పడుతున్న వారు ఈ పండ్లను తినలేక గమ్మున ఉండిపోతుంటారు. పక్కవారు లోట్టలు వేసుకుంటూ..తింటున్నా..ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే..మామిడి పండ్లను తింటే..షుగర్ పెరిగి పోతుందని..అనారోగ్యానికి గురవుతామని వారి భయం.
మాస్క్ ధరించే విషయంలో ఓ బ్యాంకులో వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూర్టీ గార్డు కాల్పులకు దిగడంతో కస్టమర్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎన్నిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి సునీతా రావును నియమిస్తూ..ఈ మేరకు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు.
Bank Holidays
ఆకతాయిలకు బుద్ధి చెప్పే యాంటీ రోమియా స్వ్కాడ్ లో ఇద్దరు మహిళా పోలీసులు పని చేస్తున్నారు. అమ్రోహా జిల్లాలో వీరు ఓ ప్రాంతంలో ఉండగా..మాస్క్ ధరించకుండా వెళుతున్న వ్యక్తిని ఆపారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు సదరు వ్యక్తి ఆగ్రహం వ�
ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ�
కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. మఠాధిపతిగా దివంగత పీఠాధిపతి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. అలాగే..రెండో భార్య కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎంపిక చేసి ఈ వివాదానికి త
తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,061 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 524 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 618 మంది మృతి చెందారు.
సోషల్ మీడియాలో ఎమోజీలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. తాము ఏమి అనుకుంటున్నామో..ఇతరులకు చిన్న ఎమోజీలో తెలియచేస్తుంటారు. అయితే..ఓ మత బోధకుడు...ఎమోజీలో ఉన్న ఒకదానిని వాడొద్దని ఏకంగా ఫత్వా జారీ చేయడం దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్
Mallu Bhatti Vikramarka : మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను తాము కోరడం జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు, బాధ్యులైన అధికారులతో పాటు..మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆమె కొ�
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ఒంటి కాలిపై నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాఠాత్తుగా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..మొదటిసారి కాంగ్రెస్ న�
వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం...సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వెనక్కి తగ్గింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అభినందించింది. పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జస్టిస్ ఖన్విల్క�
సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రా
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ...రాజకీయాల్లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. పలు వీడియోలను, అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా...తన పిల్లలు రెహన్ రాజీవ్ వాద్రా, కుమార్తె మిరాయ వాద్రాతో కలిసి ఓ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగ�
మూసి ఉన్న పాఠశాల ప్రాంతంలో 600లకు పైగా అస్థి పంజరాలు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తిస్తోంది. ఇవన్నీ చిన్నారుల అస్థి పంజరాలు కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ దారుణం కెనడా దేశంలో చోటు చేసుకుంది. ఇటీవలే మూసి ఉన్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థి పంజరా
న్యూస్ పేపర్ చదవాలని వరుడిని వధువు కోరగా..అతను చదవలేకపోయాడు. దీంతో ఈ పెళ్లి వద్దని వధువు ఖరాఖండిగా చెప్పేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం కోసం సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాస్క్ లు పెట్టుకోకుండా..బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. వీరికి జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. ముంబై మహానగరంలో ఇలా మాస్క్ పెట్టుకోని వారి నుంచి ఏకంగా రూ. 58 కోట్లు వసూలు చేశారంట.
ముందుగానే డబ్బులు చెల్లించినా..తాను చేసిన ఆర్డర్ ను డెలివరీ చేయలేదని, పోన్ చేస్తుంటే..కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని సీనియర్ నటి షబానా ఆజ్మీ వెల్లడించారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
టీమిండియా కెప్టెన్సీ మార్పు తథ్యమా ? మరోసారి కెప్టెన్సీ మార్పు అంశం తెరమీదకు వస్తోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలంటూ...సోషల్ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.