Home » Author »madhu
తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత ఆన్ లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల ఆన్ లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. వర్చవల్ విధా
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు చ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వివాదం ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితులు కనిపించడం లేదు. 2021, జూన్ 29వ తేదీ మంగళవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో అపెక్స్ కౌన్సిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏం ప్రకటన చేస్తారన్నది ఆస�
కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్డ్ లెసన్స్ అన్నీ టీ శాట్ యా
అమెరికాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు నెలల చికిత్స అనంతరం వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వైరస్ నుంచి జయించడంతో అతను ఆనందంగా ఉన్నాడు. డిశ్చార్జ్ అయిన సమయంలో ఆసుపత్రి వాళ్లు వచ్చిన బ�
జపాన్ లోని టోక్యోకు చెందిన సౌజీ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు. అయితే..అక్కడ హికికోమోరి అనే విధానం ఒకటి ఉందంట. సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిని చాలా మంది పాటిస్తున్నారంట.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 993 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 09 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 644 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 04 వేల 093 గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల �
ప్రముఖ వ్యాపార వేత్త అయిన..హర్ష్ గోయెంకా పోస్టు చేసిన వీడియో తెగ వైరల అవుతోంది. మాస్క్ పెట్టుకోకపోతే..బాదుడే అన్నట్లుగా ఉంది ఆ వీడియో. మాస్క్ లేని వారికి ఫైన్స్ వేస్తున్నా..ఎంత నిర్లక్ష్యం దాగి ఉందో..అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రధానంగా వాన, చలికాలంలో వచ్చే జలుబు, ముక్కు దిబ్బడలకు మంచి ఔషధంగా పని చేస్తుంటుంది. అమెరికాలోని Arizona ప్రాంతంలో ఉండే Rozaline యువతి...ముక్కు రంధ్రాల్లో పొట్టు తీసిన రెండు వెల్లిపాయలను పెట్టుకుంది. అనంతరం 1
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి పొలిటికల్ గా ఎలాంటి కామెంట్స్ చేయనని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని వెల్లడించడం గమనార్హం. ప్రజల సమస్యలపై మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. �
మిడతల విషయంలో ఈ దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దాడులను అరికట్టేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఇండియా - పాక్ దేశాలు కోటి గుడ్లను నాశనం చేశాయి. ఈ రెండు దేశాల ఉమ్మడి ఆపరేషన్ ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఆఫ్రిక�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 224 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
భవిష్యత్ లో సైబర్ యుద్ధాలే ఎక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ పరంగా ఎంత సురక్షితంగా ఉంటే అంత బలంగా ఉన్నట్లు అర్థం. అయితే..సైబర్ సెక్యూర్టీ పరంగా ఏ దేశం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలని లండన్ కు చెందిన థింక్ ట్యాంక�
అందరూ ఊహించినట్లే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ను యూఏఈకి మార్చేశారు. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకంగా భావించార�
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరం రిజల్ట్స్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయ్యారని మంత్రి వెల్లడించారు.
సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter) భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది.
UIDAI (యూఐడీఏఐ) అనేక రకాల ఆధార్ సేవలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా...కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే మాస్క్. కొత్తగా తీసుకొచ్చిన ఈ మాస్క్ ఆధార్ వల్ల ఆధార్ కార్డుకు మరింత సేఫ్టీ ఉంటుందని యూఐడీఏఐ వెల్లడిస్తోంది.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 748 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 08 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 635 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 02 వేల 676గా ఉంది. మూడు జిల్లాలో ఒక్క కేసు నమోదు కా�
టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ..ఏజ్ ఎంత ? మీరు చూపిస్తున్నది ఎంత ? అంటూ నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే..ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా సోనీ టెన్ ఛానెల్ టీవీలో డిస్ ప్లే అయ్యింది. ఇది గమనించిన నెటిజన్లు ఛానెల్
కారు ఉందా అయితే..మీరు తప్పకుండా ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఏర్పాటు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రైవర్ పక్కనే ఉన్న మరో సీటుకు కూడా ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రహదారి రవ�