Home » Author »madhu
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�
Komatireddy Venkat Reddy : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్ లో కాకా పుట్టిస్తోంది. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఏకంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్ష పద�
రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టే ఆలోచన ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన్ను అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఏనుగు మందలో నుంచి వేరు అయిపోయిన ఓ ఏనుగు 16 మందిని చంపేసింది. ఆరు జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగు ఇంతమందిని చంపేసింది. మే నెల ప్రారంభంలో ఆ ఏనుగు మంద నుండి విడిపోయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడో ఓ వ్యక్తి. మరో వ్యక్తి కర్రతో దాడి చేయగా..మహిళ అడ్డుకొంది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను కొంతమంది సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించిన కాసేపటికే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనా చేయడం విశేషం.
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. సోనియా విశ్వాసాన్ని, రాహుల్ గాంధీ నమ్మకాన్ని..తెలంగాణ రాష్ట్ర
రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగారు. సీనియర్ నేతలను కలుసుకొనేందుకు బయలుదేరారు.
టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పెద్దలు. రేవంత్ ను మొదటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్�
ఎన్నో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెర పడింది.. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు..
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య అభివృద్ధి ప్రణాళికను ప్రధాని మోదీ సమీక్షించారు. అయోధ్య ఆలయంతోపాటు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు.
రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం 2021, జూన్ 27వ తేదీ ఆదివారం ప్రగతి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్�
తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున, హైదరాబాద్ మినహా 32 జ�
Leopard Cubs Face : కొన్ని ఫొటోలు మెదడుకు పని చెబుతుంటాయి. అందులో ఏముందో గుర్తు పెట్టండి ? ఒకరితో పాటు మరొకరు కూడా ఉన్నారు గుర్తు పట్టగలరా ? అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. ఇవి తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ చక
పార్టీలు శృతి మించిపోతున్నాయి. పేరు బర్త్ డే పార్టీ..అయితే ఇక్కడ జరిగేది మరోటి. వేడుకలకు వచ్చే వారికి మస్తు..మస్తుగా ఎంజాయ్ చేసేందుకు వీలుగా..కొంతమంది రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అయితే..మొన్నటి వరకు నగరాల్లో ఉన్న ఈ కల్చర్..తెలుగు రాష్ట్ర�
రియల్ మీ (Realme c11) సంస్థ మరో మొబైల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 4జీ స్మార్ట్ ఫోన్. సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ కు అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందించారు.
వచ్చే నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అందుబాటులోకి రాబోతోంది. అసోసియేషన్ ఆఫ్..హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకోనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించింది సింగిల్ డోస్ అనే సంగతి తెలిసిందే. ఫ్రోజెనస్ స్టోరేజ్ అవసరం లేని ట�
ఇజ్రాయిల్ సైనికులు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. శత్రువులు, టెక్నాలజీకి దొరక్కుండా ఉండేందుకు కొత్త రకమైన పరికరాన్ని ఉపయోగించబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే..ఊసరవెల్లిలా మారిపోనున్నారు. మనిషి కంటికి, టెక్నాలజీకి కూడా వీరు క�
ఇంటర్నెట్ ను ఉపయోగించిన తర్వాత పర్మినెంట్ గా డిలీట్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆ దేశం. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లును UK పౌరులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు చట్టాన్ని రూపొందిస్తోంది.