Home » Author »madhu
ఏపీ రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠ తొలగిపోయింది. పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటన చేశారు. 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడార�
ఓ వ్యక్తికి మాత్రం ఎన్నిమార్లు టెస్టులు నిర్వహించినా..పాజిటివ్ అంటూ వచ్చింది. ఇలా ఒక నెల కాదు..రెండు నెలలు కాదు..ఏకంగా పది నెలల నుంచి ఇలాగే జరుగుతుండడంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,088 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 09 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 030 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 607 మంది మృతి చెందారు.
జీతభత్యాల విషయంలో గూగుల్ ఓ అడుగు ముందుకు వేసింది. కొత్తగా ఓ ‘టూల్ కిట్’ను ప్రవేశపెట్టింది. వర్క్ లోకేషన్ టూల్ గా పిలవబడనుంది.
దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ను పూర్తి చేసి.. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది.
స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ వ్యక్తి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు కంట్రోల్ లోకి వచ్చాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 981 మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 18,64,122 పాజిటివ్ కేసులకు గాను 18,01,949 మంది
డ్రోన్ పై ఓ మనిషి గాలిలో తిరగడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ఘటన న్యూయార్క్ మహానగరంలో చోటు చేసుకుంది. డ్రోన్ పై నిలబడి ఎంచక్కా..ఎంజాయ్ చేస్తూ..వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో సాధించింది. ఇందులో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధిస్తుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.
పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తే...వారికి రూ. 6 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై విజేతలుగా నిలిస్తే..వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.
లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన..బలరాం నాయక్ పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు పోటీ చేయకుండా..ఆయనపై నిషేధం విధించింది. దీంతో ఆయన చట్టసభల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది.
ఒకే కాన్పులో పది మంది సంతానికి జన్మనిచ్చిన మహిళకు సంబంధించిన వార్త తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ..అసలు నిజం ఏంటో బయటపడింది. పది మంది సంతానం ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అప్పట్లోనే ఈమెపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఏపీ రాష్ట్రంలో ప్రతింటికి వెళ్లి మహిళల సెల్ ఫోన్ లలో దిశ యాప్ డౌన్ లోడ్ చేసేలా చూడాలని, ఇది వార్డు వాలంటీర్ల బాధ్యత అని సీఎం జగన్ వెల్లడించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి కనబర్చాలని, దిశ యాప్ పై పూర్తి చైతన్యం కలిగించాలని అధికారులకు సూచిం�
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా �
బంగారంతో కూడిన మాస్క్ తయారు చేయించుకుని వార్తల్లోకి ఎక్కాడు. స్వచ్చమైన బంగారం తయారు చేసిన ఈ మాస్క్ కు అతను రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. ఇందులో శానిటైజర్ ఉండడం విశేషం. దీనికి శివ శరణ్ మాస్క్ అని పేరు పెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,114 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 462 యాక్టివ్ కేసులున్నాయి.
లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల విచారణనను నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.