Home » Author »madhu
3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐద�
బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక ఓ కొలిక్కి రావడం లేదు. హైకోర్టులో మఠాధిపతి రెండో భార్య పిటిషన్ దాఖలు చేయడంతో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. బ్రహంగారి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ మఠ�
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేతను బెదిరించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు F.I.R నమోదు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి.. శశికళ మద్దతుదారుల నుంచి చంపేస్తానని బెదిర
Khel Ratna Award : టీమిండియా ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. అంతేగాకుండా…అర్డున్ అవార్డులకు టీమిండియా మెన్స్ టీం పేస్ బౌలర్ బస్ ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లను ప్రతిపా�
చైనా దేశంలో మలేరియా లేదు. మలేరియా ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. వ్యాధిని నిర్మూలించేందుకు దాదాపు 70 ఏండ్లు పట్టడం గమనార్హం. గత నాలుగు సంవత్సరాల నుంచి చైనాలో మలేరియా కేసులు నమోదు కాలేదు.
మహారాష్ట్రకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే..అక్కడ డెల్టా కేసులు వెలుగుచూడడమే. మహారాష్ట్రలో సెకండ్ వేవ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైంది. తాజాగా డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఇదే భయ
అమెరికా టెన్నిస్ లో తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సెరెనా విలియమ్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే..ఎంతగానో కన్న కలలు చెదిరిపోయాయి. ఆ కల నెరవేరాలంటే..మరిన్ని రోజులు వెయి�
2021, జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యదాతథంగా పనిచేస్తున్నాయి
Pawan Kalyan : వకీల్ సాబ్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమెక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ ఫుల్ మాస్ లో నటిస్తున్నారని టాక్. సినిమాకు స్క్రిప్ట్, మాటలు ఇతరత్రా విషయాల్లో త్రివిక్రమ్ సహా
వర్షాకాలం వచ్చేసింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలోనే వ్యాధులు విజృంభిస్తుంటాయి. దీంతో అనారోగ్యానికి గురవుతూ..ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. మంచి పౌష్టిక
బ్రహ్మంగారి మఠం ఎంపిక వివాదం ఇంకా సమసిపోలేదు. పలు దఫాలుగా చర్చలు జరిగినా...సఫలం కాలేదు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ తనకు మఠాధిపతం ఇవ్వాల్సిందేనంటు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే...పోలీసులకే బురిడీ కొట్టి అర్ధరాత్రి 12 గంటలకు మారుతి మహాలక్ష్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. శత్రువులపై పే చేయి సాధించాలనే క్రమంలో..రక్షణరంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా భారతదేశంలో డ్రోన్లతో దాడులు జరగడం అందర్నీ కలవరపాటుకు గురి చేసింది.
సింగర్ సునీత. అందరికీ తెలిసిందే. తన గాతృ మాధుర్యంతో అలరిస్తున్నారు. ఆమె పాట పాడుతుంటే..పరవశించే వారుండరంటే అతిశయోక్తి కాదు. వందలాది పాటలు పాడిన ఈమెకు ఎంతో మంది అభిమానులున్నారు. రామ్ వీరపనేని అనే వ్యాపార వేత్తతో పలు ఈవెంట్లు, టీవీషోల్లో కనబడడ�
తన భార్య కనిపించడం లేదని ఓ భర్త..ఓ భార్యతో తన భర్త వెళ్లాడంటూ...పోలీసులకు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆయుధాలు అమ్ముతాం, హత్యలు, కిడ్నాప్లు చేసి పెడుతాం అంటూ..యూ ట్యూబ్ లో వెల్లడించడం..దీనిని చూసిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించడం...ఇద్దరు మహిళలను దారుణంగా...చంపేశాడు. జంట హత్యల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉందని తాజ అధ్యయనం వెల్లడిస్తోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..సెకండ్ వేవ్ లో మరణాల రేటు 40 శాతం అధికంగా ఉన్నట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ చేసిన అధ్యయనం వెల్లడైంది. �
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కోవిడ్ నియంత్రణపై సర్కార్ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాద�
కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్ల కోసం భారత్ బయోటెక్ కంపెనీతో బ్రెజిల్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందం రద్దయ్యింది. ఈ ఒప్పందంలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీంతో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ దర్
ఓ తండ్రి చేసిన నిర్వాకం..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఓ తండ్రి ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ తండ్రి ఏమి చేసి ఉంటాడా అనేగా మీ డౌట్. తన కూతురిపై ప్రేమతో బీర్ తాగించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతున్నారా ? డ్రోన్ల ద్వారా పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై దాడి జరిగిందా ? అంటే...అవునని సమాధానం వస్తోంది. పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై ఆదివారం దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.