Home » Author »madhu
Middle Of Ocean Near Mexico : సముద్రంలో మంటలు రావడం ఏంటీ ? నీళ్లలో చెలరేగిన మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు రావడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు. కానీ నిజంగానే ఇది జరిగింది. మెక్సికో సమీపంలోని మహాసముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారింజ రంగులో మంటలు చెలరేగాయి. వృ�
వాతావరణం మారిపోతోంది. వర్షాకాలంలో ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రుతుపవనాలు రెండు వారాలుగా ఆగిపోవడంతో విపరీతమైన వేడి పెరిగింది. ఉత్తర భారతదేశంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎం�
భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 44 వేల 111 మంది వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 44 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 34.46 కోట్లు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
బంగారం ధరలు పెరుగుతుండగా..వెండి మాత్రం దిగొస్తోంది. మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి..రూ. 44
2020 మే నెలలో బంగారంపై రుణాలు రూ.46,415 కోట్లు. ఈ ఏడాది మే నెలలో రుణాలు రూ.62,101 కోట్లకు పెరిగాయి. గత మార్చిలో బంగారం తాకట్టు పెట్టి 25.9 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. గత మే నెలలో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ �
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న దివంగత వైఎస్ఆర్ కుమార్తె...వైఎస్ షర్మిల కూడా..రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియను ఎంచుకోవడం గమనార్హం.
నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ భారీ సైజులో ఉన్న బాటిల్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. దీని ఏర్పాటుకు ఒక కారణం ఉంది. వాటర్ బాటిళ్లు తీసుకుని నీళ్లు తాగిన తర్వాత..ఎక్కడ పడితే అక్కడ బాటిళ్లు పడేస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు పెరిగింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఆటలోనే కాకుండా..సంపాదనలో అదరగొట్టేస్తున్నారు. వ్యాపార ప్రచారం కోసం పలు కంపెనీలకు బ్రాడ్ అంబాసిడర్ గా, వ్యాపార ప్రకటనల్లో ఇతను కనిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏదైనా వ్యాపార ప్రచా�
తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఉందని..దీని కారణంగా..2021, జూలై 03వ తేదీ శనివారం, 04వ తేదీ ఆదివారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మహిళా స్విమ్మింగ్ విభాగంలో భారతదేశం నుంచి మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపిక అయ్యారు. యూనివర్సాలిటీ కోటాలో ఆమె టోక్యో ఒలింపిక్స్ కు ఎంపికయ్యారని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) శుక్రవారం ధృవీకరించింది.
భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.
జమ్ము నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద 2021, జూలై 02వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఓ డ్రోన్ కనిపించింది. సరిహద్దులోని ఫెన్సింగ్ కు పాక్ వైపు ఈ డ్రోన్ ఉన్నట్లు భారత బలగాలు గుర్తించాయి.
పుల్వామా జిల్లాలోని Hanjin గ్రామంలో ఉన్న Rajporaలో ఉగ్రవాదులు దాక్కొన్నారని భధ్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో 2021, జూలై 02వ తేదీ శుక్రవారం కూంబింగ్ నిర్వహించారు.
తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నా..నీటిని విద్యుత్ తయారీకి వాడుకుని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మహిళలకు అన్యాయం చేయొద్దన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదం ఏర్పడడం బాధాకరంగా అభివర్ణించ�
ప్రచండ భానుడి భగభగలు భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదవుతున్న రికార్డు ఉష్ణోగ్రతలకు ప్రజలు మలమల మాడిపోతున్నారు. వేడిని తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాగే ఖతార్ లో కూడా ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీట్లు పంపించారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రుచికరమైన హైదరాబాదీ స్వీట్లు అందుకున్నాను..థాంక్స్ ప్రభాస్..అంటూ ట్వీట్ చేశారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.36, డీజిల్ రూ.96.72కు పెరిగింది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చుక
సోషల్ మీడియా ద్వారా..అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు వివిధ ప్రశ్నలు అడిగారు. అయితే..ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రష్మిక ఖంగుతిన్నారు.
ప్రకృతి అందాలు, గోదావరి అలల మధ్య పర్యాటకులను అద్భుతమైన అనుభూతిని పంచేందుకు.. ఏపీ టూరిజం సిద్ధమైంది. 21 నెలల గ్యాప్ తర్వాత.. మళ్లీ పాపికొండల విహారయాత్ర మొదలుకాబోతోంది. జీపీఎస్, లైఫ్ జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో పాటు అన్ని రకాల భద్రతా చర్యలతో..