Home » Author »madhu
కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో...పలువురి�
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2021, జూలై 07వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నార�
కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓ అందమైన కుక్క స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. కొలనులో దిగే ముందు కుక్క తీసుకున్న జాగ్రత్తలు అందర్నీ ఆకర్షిస్తోంది. నిచ్చెన పైకి ఎక్కేటప్పుడు తోక అటూ ఇటూ ఆడించింది. అనంతరం మెల్లిగా మెట్లు ఎక్కుతూ..అతి జాగ్రత్తగా అటూ
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 808 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 7 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 704 యాక్టివ్ కేసులుండగా..3 వేల 698 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 82 కరోనా కేసులు బయటపడ్డాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. టీ స్టాల్ లో కోతి..పాత్రలను శుభ్రం చేస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం వెల్లడించలేదు. మనుషులు ఎలా తోముతారో..అచ్చం అలాగే చేస్తోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.
సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యం అని పిలవడే...అమెరికాలో సైబర్ దాడి చోటు చేసుకుంది. ఇది అతిపెద్ద సైబర్ దాడిగా పరిగణిస్తున్నారు. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తునన ఐటీ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై హ్యాకర్లు దాడి చేయడం కలకలం రేపి�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 100 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 33 వేల 964 యరోనా యాక్టివ్ కేసులున్నాయి.
దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల..తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా..పార్టీ జెండాను ఖరారు చేశారు. 70 శాతం పాలపిట్ట రంగు, 30 శాతం నీలం రంగుతో జెండాను రూపొందించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు BCCI ప్రణాళికలు రచిస్తోంది. ఇందు కోసం బ్లూ ప్రింట్ రెడీ చేస్తోంది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి...స�
శ్రీశైలంలో అనుమానాస్పద డ్రోన్ల గుట్టు విప్పేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకు ..వివిధ ప్రాంతాల్లో మూడు బృందాలుగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.. సీఐ వె
జమ్మూ ఎయిర్బేస్పై జరిగిన డ్రోన్ దాడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్ దాడిపై.. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికను అందజేసింది. డ్రోన్ల సాయంతో పేలుళ్లకు పాల్పడిన ఐఈడీ బాంబ్లో.. ఆర్డీఎక్స్, నైట్రేట్ వినియోగించినట
రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు Reliance New Energy Solar, Reliance New Solar Energy డైరెక్టర్ గా అనంత్ అంబానీ నియమితులయ్యారు. గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ..జూన్ 24వ తేదీన నిర్వహించిన ఆర్ఐఎల్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాబోయే మూడేళ్లలో 75 వేల కోట్ల రూపాయ�
ట్విట్టర్కు పలు చిక్కులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా..ట్విట్టర్ ఇండియా..హిందువుల మత మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో..ఏపీ సీఎం జగన్ కేంద్రానికి పలు లేఖలు రాస్తున్నారు. తాజాగా..కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు లేఖలు రాశారు.
సిరిసిల్లలో కొత్త కలెక్టరేట్ రెడీ అయింది. సువిశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయాలను నిర్మించగా, పేదలకు పాలన మరింత చేరువ కానుంది.
తీరత్సింగ్ రాజీనామాతో ఉత్తరాఖండ్ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం 2021, జూలై 03వ తేదీ శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి కల్లా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది.
మీకు SBI అకౌంట్ ఉందా ? అయితే..డిజిటల్ లావాదేవీలు జరుపుతారా ? అయితే ముందే చేసేసుకొండి. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఈ సేవలకు అంతరాయం కలుగనుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, ఆయా సేవలను అప్ గ్రేడ్ చేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా అమీర్ ఖాన్ ప్రకటించారు. దీంతో అమీర్, కిరణ్ రావుల 15 ఏళ్ల వైవాహిక జీవిత�
ప్రముఖ క్రికెటర్, రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు కరెంటు బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలంట. ఈ విషయాన్ని పంజాబ్ పవర్ కార్పొరేషన్ (PSPCL) తన వెబ్ సైట్ లో వెల్లడించింది. రూ. 8,67,540 బిల్లు చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపు శుక్రవారంతో ముగిసి