Home » Author »madhu
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడం.. హుటాహుటిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ విమానం ఎక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం కాంగ్రెస్లో సెగలు పుట్టిస్తుండటంతో.. హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది.
లాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు...9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారాయన. అందులో భాగంగా.. వారంలోనే.. ఐదారు జిల్లాల్లో పనులను పరిశీలించనున్నారు కే
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.
బ్రెస్ట్ ఫీడింగ్ తల్లులు..తమ పిల్లలను వెంట తీసుకరావొచ్చని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కెనడా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి..కిమ్ గౌచర్ చేసిన విజ్ఞప్తికి IOC స్పందించింది.
సత్యం గెలిచింది..తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అన్నారు సమాచారం హక్కు చట్టం కార్యకర్త, రైజోర్ దళ్ పార్టీ అధ్యక్షుడు అఖిల్ గొగొయ్. ఈయన జైలు నుంచి విడుదలయ్యారు. 2019 డిసెంబర్ లో సీఏఏ (CAA) వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా చట్ట వ్యతిరేక క�
స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైంది కాబట్టే.. ఈ లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడుతారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. లడ్డూ కేంద్రంలో KVM ఇన్ఫోకామ్ సంస్థ సేవలు ప్రారంభించింది.
చైనా స్మార్ట్ ఫోన్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన షావోమీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్ లో టాప్ పొజిషిన్ లో నిలిచింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంది.
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా..శుభ్మన్ గిల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
కృష్ణా జలాల వివాదం కాస్తా.. ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణం పవర్ జనరేషన్ను నిలిపివేయాలంటూ తెలంగాణ విద�
పాక్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగనున్నాయని, ఈ కారణంగా రెండు రోజల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది.
పెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో వరుడు, వధువు కూర్చొన్నారు. ఈ వేదికపై ఓ యువకుడు వచ్చాడు. అనంతరం వరుడు పక్కనే ఉండగా..వధువు కూర్చొన్న కుర్చీపై కూర్చొన్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 869 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 052 యాక్టివ్ కేసులుండగా..3 వేల 669 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు బయటపడ్డాయి.
డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలో దీనిని చేర్చాలని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు. డ్రోన్లు అందుబాటులోకి �
Youngest Grandmaster : చెస్ క్రీడల్లో చిన్నారి న్యూ రికార్డు నెలకొల్పాడు. 12 ఏళ్లు నిండకుండానే..గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. అతనే అభిమన్యు మిశ్రా. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో చెస్ లో గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. 15 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ లియోన్ లూర్
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేట
రుద్రంగి ఎమ్మార్వో ఆఫీసుకు తాళి బొట్టు కట్టిన ఘటనలో ట్విస్టు చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు..ఆర్డీవో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యను రెవెన్యూ అధికారులపై రుద్దినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ�
ఓ భారీ మొసలి ఓ ఇంటి గడప వద్దే..కూర్చొంది. రెస్క్యూ టీం వచ్చిన తర్వాత..కూడా అది అక్కడనే ఉండిపోయింది. దీంతో దానిని పట్టుకోవడానికి రెస్క్యూ టీం చాలా కష్టపడింది. చూస్తేనే భయకరంగా ఉన్న ఈ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన శ్ర�
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పితాంపూర్ లో అతి పొడవైన హై స్పీడ్ టెస్టు ట్రాక్ అందరినీ ఆకట్టుకొంటోంది. ఈ కొత్త హై స్పీడ్ టెస్టు ట్రాక్ గుడ్డు ఆకారంలో ఉంది. ప్రపంచంలోనే ఇది ఐదవ అతిపెద్ద ట్రాక్ గా చెప్పవచ్చు. ఇండోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.
2021 ఐపీఎల్ (IPL) తుది జట్టు నుంచి ఎవరు తప్పించారని ఓ అభిమాని ప్రశ్నించాడు. అయితే..దీనికి ఆ వ్యక్తి పేరు చెప్పకుండా..ఫన్నీ ఎమోజీలతో బదులివ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.