Home » Author »madhu
ప్రతిపక్షాలు, అధికారపక్షాలపై విమర్శలు చేసిన షర్మిల..పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేశారు. తాము కూడా రంగంలోకి దిగామని..ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ప్రతి జిల్లా..గ్రామాలకు వెళుతామని, ప్రజలను చైతన్యవంతం చే�
టీఆర్ఎస్ పార్టీ మహిళల విషయంలో ఏమి చేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని తెలిపారు. మహిళలు ఎదగాలి అంటే...పాలనలో సగభాగం ఉండాలన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగున ఉన్నార�
తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భవించింది. దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. 2021, జూలై 08వ తేదీ గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన విధి, విధానాలు ప్రకటించారు షర్మిల. వైఎస్సార్ సంక్షేమ పా�
ప్రముఖ రైల్వే స్టేషన్ లలో విజయవాడ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ న్యూ రికార్డు నెలకొల్పింది. దేశంలో 130 కిలోవాట్స్ సామర్థ్యం గల మొట్టమొదటి సోలార్ రైల్వే స్టేషన్ గా విజయవాడ రికార్డు సృష్టించింది.
5-Year-Old Dharamshala Boy : ఏయ్ మాస్క్ ఏదీ ? మాస్క్ పెట్టుకో..అంటూ ఓ ఐదేళ్ల బుడతడు జనాలను కోరుతున్నాడు. ప్లాస్టిక్ లాంటి కర్రతో మాస్క్ పెట్టుకోని వారిని సున్నితంగా కొడుతున్నాడు. మాస్క్ ఏదీ ? పెట్టుకో అంటూ జనాలను హెచ్చరిస్తున్న ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో త�
తమకు హక్కుగా, కేటాయింపులు ఇచ్చినట్లుగా నీళ్లను వాడుకొంటే తప్పేంటీ ? అని ప్రశ్నించారు సీఎం జగన్. జల వివాదాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు..పాలమూరు - రంగారెడ్డి, డిండి..ఇతర ఎ
ఒక ఏనుగు కాదు..రెండు ఏనుగులు కాదు..ఏకంగా 13 ఏనుగుల మందను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నారు. అది కూడా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతానికి ప్రయాణం చేయనున్నాయి.
మద్యం మత్తులో ఏమి చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. తెలియని వారి ఇంట్లోకి వెళ్లి భోజనం చేయడం, అక్కడే నిద్ర పోవడం..దొంగతనాలు చేయడం కామన్ అయిపోయాయి. అయితే..ఓ వ్యక్తి మాత్రం ఫుల్ గా మద్యం సేవించి ఓ మహిళ ఇంట్లోకి వెళ్లాడు.
నూతన టీపీసీసీ తొలి సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. అంశాల వారీగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాల తర్వాత..పాదయాత్రపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.
బంగారం చాలా విలువైంది. అందుకొనే కొంతమంది దొంగలు బంగారు ఆభరణాలను ఎత్తుకెళుతుంటారు. ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంటారు. ఓ దొంగ..బంగారు దుకాణంలోకి వెళ్లి ఓ ఛైన్ ను దొంగతనం చేయాలని అనుకున్నాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టింది. చోరీ చేసి హాయిగా క
తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించబోతోంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 2021, జూలై 08వ తేదీ గురువారం పార్టీపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు వైఎస్ షర్మిల.
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు రాయలసీమలో పర్యటించనున్నారు. 2021, జూలై 08వ తేదీ గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
Telangana Corona Cases : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 772 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 7 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 472 యాక్టివ్ కేసులుండగా..3 వేల 710 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 88 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్ల�
అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత..మోదీ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఈ విస్తరణకు గట్టి కసరత్తే చేసినట్లు కనిపిస్తోంది. యువతరానికి పెద్ద అవకాశం ఇవ్వాలని భావించి..అందుకనుగుణంగా...విస్తరణ చేశారని సమాచారం.
కేబినెట్ విస్తరణ విషయానికి వస్తే...అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. మంత్రుల సరాసరి వయస్సు 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించడం విశేషం.
కేంద్ర మంత్రి మండలి కొలువుదీరనుంది. మొత్తం 77 మంది ఉండనున్నారు. కొత్తగా టీంలో చేరిన వారు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ఛాన్స్ దక్కిన వారికి ఆహ్వాన పత్రాలు అందాయి.
Modi Cabinet: కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త మంత్రుల
రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత...జరుగుతున్న కేబినెట్ విస్తరణలో భాగంగా..సమూల మార్పులు చేపట్టారు. కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించి..అన్ని శాఖల్లో మార్పులు చేస్తున్నారని సమాచారం.
TPCC President Revanth Reddy : రెండు సంవత్సరాలు పాటు కష్టపడండి…రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2021, జూలై 07వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ అధ్య
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణంపై అలసత్వం ఎందుకని సూటిగా ప్రశ్నించింది. హెరిటేజ్ భవనం మినహా..మిగతా బ్లాక్ ల్లో నిర్మించలేరా ? అని ప్రశ్నించగా..దీనికి ఏజీ సమాధానం ఇచ్చారు.