Home » Author »madhu
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 2021, జూలై 12వ తేదీ సోమవారం ఉదయం తెలంగాణ భవన్ కు ఆయన రానున్నారు. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకో�
జాహ్నవి లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
అధిక రక్తపోటు ఎంతో ప్రమాదకరం. తీవ్రమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గించేందుకు ప్రయత్నించాలని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న జీవన విధానం, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతుండడంతో రక్తపోటు, ఒత్తిడికి గురవతుంటారు. ఒత్తిడిని తగ్గించకోవడం మూ
శృతి..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో బాయ్ ఫ్రెండ్ హజారిక ఉన్నారు. వీరిద్దరూ కలిసి చికెన్ తో తయారు చేసిన వంటకాలను తినడం కనిపించింది. వేయించిన చికెన్ ఇష్టపడుతాము అంటూ క్యాప్షన్ పెట్టారు.
వెక్కిళ్లు..ప్రతి మనిషికి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే..వెక్కిళ్లు రాగానే..ఎవరో తలచుకుంటున్నారని లేకపోతే ఎవరో తిట్టుకుంటున్నారని పెద్దలు అంటుంటారు. అయితే..వెక్కిళ్లు పోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. నీళ్లు �
ఓ ఘటనతో సభ్యసమాజం ఉలిక్కిపడింది. ఒళ్లు జలదరించేలా..అత్యంత దారుణమైన జరిగిన ఓ ఘటనలో ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది. చనిపోయే వరకు ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 2017 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి..కోర్టు అ
సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. దీంతో ఇతర కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు విగతజీవులుగా మారడంతో..కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనత
వింబుల్డన్ ఓపెన్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. సెర్బియా లెజెండ్ నొవాక్ జకోవిక్తో ఇటలీ ప్లేయర్ బెరేట్టిని తలపడనున్నాడు. ఈ మ్యాచ్లో విక్టరీ కొట్టి కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ సాధించాలని జకోవిక్ టార్గెట్గా పెట్టుకున్నాడు. ఒకవ�
Telangana Bonalu : గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. జగదాంబికా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ బోనాలతో హైదరాబాద్లో ఉత్సవాలు మొదలై… 9 వారాల పాటు జరుగనున్నాయి. రాబోయే వారం లష్కర్ ప్రజలు బోనాల పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్ ద
Tamil superstar Rajinikanth : రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తారన్నే ఊహాగానాలు మరోసారి ఊపందకున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులతో సమావేశం అవుతుండడం మళ్లీ చర్చలకు దారితీసింది. 2021, జూలై 12వ తేదీ సోమవారం జరగనున్న సమావేశానికి హాజరుకావలంటూ తన అభిమాన సంఘాని
జమ్ముకశ్మీర్లో కొంతమంది తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు..! ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కొందరు ఉగ్రవాదులతో చేతులు కలిపారు..! సైనిక బలగాల కదలికల గురించి ఉగ్రవాదులకు సమాచారం అందిచడంతో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది.
మరది పెళ్లిలో వదిన డాన్స్ చేసింది. వరుడు...వైట్ కలర్ లో కుర్తా..పైజామా..తలపాగ ధరించి ఉన్నాడు. ఎరుపు రంగు లెహంగా ధరించిన..ఆమె..బాలీవుడ్ పాట (లో చలీ మై..అప్నీ దేవర్ కి బారాత్ లేకే)..అనే పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.
భారతదేశంలో ఎలక్ర్టిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. వినియోగదారులను..ఆకట్టుకొనేందుకు పలు మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి పలు కంపెనీలు. బజాజ్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లోకి కొత్త ఎ�
కేరళ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలవబడే శబరిమల ఆలయం మళ్లీ కొద్ది రోజుల పాటు తెరవపడనుంది. నెల వారి పూజలు నిర్వహించే క్రమంలో 5 రోజుల పాటు తెరవాలని ఆలయ అధికారులు నిర్వహించారు.
రూ. 2 వేల 500 కోట్లు విలువ చేసే 350 కిలోల హెరాయిన్ ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి ఓ కంసైన్ మెంట్ ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఉన్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
జికా వైరస్ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తోంది. కేరళ రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కేసులు వెలుగు చూడడంతో పొరుగు రాష్ట్రాలు అలర్ట్ అయిపోయాయి. కేరళ రాష్ట్రానికి సరిహద్దులో ఉండే రాష్ట్రాలు నిఘా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్నాట�
చికెన్ పెట్టాలని..తిన్న తర్వాతే..ఇంటికి వెళుతానని కరోనా నుంచి కోలుకున్న రోగి చెప్పాడు. అంతేగాదు..డ్యాన్స్ చేశాడు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది.
చట్టప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల దేవుడితోనైనా కొట్లాడుతామని, పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ అన్యాయం జరగనివ్వరని హామీనిచ్చారు.
పంచ్ల్లో రికార్డు నెలకొల్పాడు ఆ చిన్నారి. పట్టుమని పదేళ్లు కూడా లేవు. అత్యంత వేగంగా వంద బాక్సింగ్ పంచ్ లు కురిపించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇతను విదేశాలకు చెందిన చిన్నారి కాదు..భారతదేశానికి చెందిన వాడు.
భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు టోక్యో ఒలింపిక్స్లో అనుకూలమైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్లో ఆమె గ్రూప్-జే నుంచి బరిలోకి దిగనుంది. దీంతో ఆమె విజయాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.