Home » Author »madhu
ఓ సీనియర్ సిటిజన్ ఖాతాలో ఉన్న రూ. 38 లక్షలకు పైగా డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. వాకాడ్ పోలీసులకు అతను ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల కోసం..ఆరా తీస్తున్నారు. 61 సంవత్సరాలున్న ఓ వ్యక్తి కలెవాడి ప్రాంతంలో నివాసం ఉంటున�
కారును ఓ వ్యక్తి దొంగిలించి అందులో పారిపోవాలని ప్రయత్నించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసిందే. వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఎండ వాతావరణం ఉన్నా..కారు వైపర్లు ఆన్ లోనే ఉన్నాయి. ఈ సమయంలో ఇద్దరు అధికారులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో వేయి 628 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సర్వీస్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ గురుకుల శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆర్ఎఏస్ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయి�
కస్టమర్లకు మరింత సేవలను అందించేందుకు జూమ్ కీలక ఒప్పందాలను చేసుకబోతోంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ ఫైవ్ 9ను కొనుగోలు చేయాలని భావిస్తోందని సమాచారం.
నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. గత కొన్ని రోజులుగా నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
అదానీ గ్రూప్ కు విషయంపై పార్లమెంట్ లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌద్రీ స్పందించారు. ఈ కంపెనీలపై సెబీ దర్యాప్తు చేపట్టడం జరిగిందని, నిబంధన అమలు తీరుపై సీబీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లు అదానీ గ్రూప్ లోని కొన్ని కంపెనీలపై దృష్టి ప�
భక్తుల సౌకర్యార్థం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించి...జూలై 20వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో 28 మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ లోని డేరా ఘాజీఖాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేలా ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నా.. పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. 2021, జూలై 19వ తేదీ సోమవారం పోలవరం ప్రాజెక్టును
దేశంలో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్ స్పైవేర్ అంశం మరోసారి దేశాన్ని కుదిపేస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితం భారత్లోని పాత్రికేయులు, మేథావులు, హక్కుల నేతల ఫోన్లు హ్యాక్ అయ్యాయంటూ కథనాలు వచ్చాయి. ఇప్పుడు మరోస�
పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఫన్నీ మీమ్స్, ఫొటోలను పోస్టు చేస్తూ..ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. #ThankYouModiJiChallenge తెగ ట్రెండ్ అవుతోంది.
ఓ వధువు..కారులో పెళ్లి మంటపానికి వచ్చింది. అయితే..కారులో కూర్చొకుండా..దాని బ్యానెట్ పై కూర్చొని రావడంతో చిక్కులు వచ్చి పడ్డాయి. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత్ -పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. అంతర్జాతీయ సరిహద్దుల్లోని ఆర్నియా సెక్టార్లోకి డ్రోన్ దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు జరపడంతో డ్రోన్ పాకిస్థాన్ భూ భాగంలోకి వెళ్లిపోయింది.
కోవిడ్ ఉధృతి మధ్య కన్వర్ యాత్రకు ఎలా అనుమతి ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యోగీ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. హిందూ క్యాలెండర్ ప్రకారం సావన్ నెలలో శివ భక్తులు కన్వర్ యాత్ర చేపట్టి గంగా తీరంలోని శివాలయాల్ల�
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ ఐటీ రూల్స్పై స్టే ఇవ్వాలని ఇప్పటికే పలు మీడియా సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ఢిల్లీ, ముంబై, కేరళ, మద్రాస్ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ మొత్తం 10 పిటిషన్లు వే�
AP Govt : ఏపీ- తెలంగాణ జలవివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నెలరోజులకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నా… కేంద్ర ప్రభుత్వ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ వస్తోంది. రెండు �
సెగలు రేపుతున్న నేహా..శర్మ సిస్టర్
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా..ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.
శర్మ సిస్టర్స్ కు నెట్టింట్లో ఫాలోవర్స్ ఎక్కువగానే ఉంటారు. ఏదో ఒక స్టిల్ తో అభిమానులను పలకరిస్తుంటారు. అయితే..ఈసారి హాట్ లుక్ తో ముందుకు వచ్చారు వీరు. శర్మ సిస్టర్ బ్లాక్ షార్ట్ ధరించి..క్లోజప్ యాంగిల్ లో హాట్ ఫోజులిచ్చారు.