Home » Author »madhu
స్పెయిన్ లోని సెవిల్ ఆండలూసియా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన ఓ అంశంపై ఓటింగ్ జరుగుతోంది. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న మార్తా బోస్కెట్ మాట్లాడుతూ.. నోరెళ్లబెట్టారు. దీనికి అక్కడున్న ఎంపీలు ఏమైంది అని ఆశ్చర్యపోయారు.
కేవలం ఐదు పైసలకే బిర్యానీ అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు 5 పైసలు ఎవరి దగ్గర ఉంటాయోనని అనుకున్నారు హోటల్ నిర్వాహకులు. కానీ...ప్రకటించిన తర్వాత చేతిలో 5 పైసలు పట్టుకుని హోటల్ ముందు క్యూ కట్టారు.
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి..టీఆర్ఎస్ లో చేరనున్న సందర్భంగా..నగరంలో ఫ్లెక్సీలు, జెండాలు కట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లపై నగర వాసులు ట్విట్టర్ వేదికగా జీహచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 691 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 05 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 09 వేల 908 యాక్టివ్ కేసులుండగా..3 వేల 771 మంది మృతి చెందారు.
తల్లి జయంతి సందర్భంగా...సోనూ సూద్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. 2007లో సోనూ సూద్ తల్లి సరోజ్ సూద్ కన్నుమూశారు. 2016లో సోనూ తండ్రిని కూడా కోల్పోయారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా..అని వెల్లడించారు.
H5N1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. అయితే..ఫౌల్ట్రీల్లో పనిచేసే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నార
ఇంగ్లండ్ - పాక్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తిలకించడానికి భారీగానే ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్ 9 ఓవర్ జరుగుతోంది. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు రిజ్వాన్, ఫఖార్ బ్యాటింగ్ చేస్తున్నారు. అనూహ్యంగా అందరి దృష్టి ఓ యువకుడు, ఓ యువతిపై నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోయే దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదన్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం రైతుబంధు పథకం కోసం ఆరు నెలలు తలకాయ కొట్టుకున్నట్లు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దళితులు అన్యాయానికి గురయ్యారని ఈ సందర్భంగా తెలిపారాయన.
AP Fresh Coronavirus : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 527 మందికి కరోనా సోకింది. 19 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 939 కరోనా యాక్టివ్ కేసులున్నాయ�
P Kaushik Reddy Join TRS : హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 2021, జూలై 21వ తేదీ బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ �
యువకుడి చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసి యువతి షాక్ కు గురైంది. వెంటనే పక్కకు జరగండి అంటూ..ఆ యువతి కిందకు దిగి వెళ్లిపోవడంతో సదరు యువకుడు షాక్ తిన్నాడు.
జులై 11న రిలీజ్ చేసిన పాటలో లిరిక్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మంగ్లీ పాడిన పాటలో అమ్మవారిని తిడుతున్నట్లు ఉందని కొందరు వాదిస్తున్నారు. లిరిక్స్లో కొన్ని తప్పులు ఉన్నాయని.. వెంటనే ఆ సాంగ్ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు.
కోవిడ్ చికిత్స కోసం దేశ ప్రజలు ఎంత ఖర్చు పెట్టారనే విషయంపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా, అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. కర
తన అత్తకో బాయ్ ఫ్రెండ్ కావాలి...అయితే..ఇందులో కొన్ని కండీషన్స్ ఉన్నాయంటూ...ఓ యువతి చేసిన ప్రకటన నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఉద్యోగాలు, వాహనాల అమ్మకాలు, ఇతరత్రా ప్రకటనలు చూస్తుంటాం..కానీ గిదేం ప్రకటన అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకే రాష్ట్రం నుంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు కలిసి చర్చించడం లేదని మాజీ ఎంపీ మైసూ�
తాజాగా...5G ఐఫోన్లను ఆపిల్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లను వచ్చే సంవత్సరం మొదటి అర్థభాగంలోనే విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అంటున్నారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు.
డ్రెసింగ్ రూమ్ లో ఉన్న ఆర్థర్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. మ్యాచ్ చివరిలో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ సందర్భంలో మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చారు. అనంతరం కెప్టెన్ షనకతో ఏదో మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయింది. ఈ క్రమంలో..ద్వారకాలోని సెక్టార్ 18లో రోడ్డు మీదుగా ఓ కారు వెళుతోంది. అకస్మాత్తుగా గుంతలా మారడంతో అందులో కారు లోపలికి జారీ పోయింది.
డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు నెలలో రోజుకు 4 గంటలు పనిచేస్తే..సుమారు రూ. 55 వేల నుంచి రూ. 60 వేల వరకు వస్తాయని అమెజాన్ వెల్లడిస్తోంది. ఒక ప్యాకేజీ డెలివరీ చేస్తే..సుమారు రూ. 10 నుంచి రూ. 15 కమిషన్ వస్తుంది.