Home » Author »madhu
ఓ కంపెనీ గ్రౌండ్ ఫ్రిడ్జ్ లను తయారు చేస్తోంది. వీటికి కరెంటు అవసరం లేదు. పర్యావరణాన్ని కోరుకొనే వారికి ఈ ఫ్రిడ్జ్ చాలా అనుకూలంగా ఉంటుందంటున్నారు. డచ్ కంపెనీ ఇలాంటి ఫ్రిడ్జ్ లను తయారు చేస్తోంది. దీని ధర భారతదేశ కరెన్సీలో రూ. 15 లక్షలుగా ఉందని తె
ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో డ్రోన్ జామర్ ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చస్తున్నారు. డ్రోన్ల దాడులను తిప్పికొట్టేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 747 మందికి కరోనా సోకింది. 14 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర రోదసిలో ప్రయాణించబోతున్నారు. భారతీయ తొలి రోదసి యాత్రికుడిగా ఇతను చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికాలోని గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు.
AP Inter : ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 2021, జూలై 23వ తేదీ శుక్రవారం ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకా�
పాత రోజుల చిత్రాన్ని పంచుకుని..తనలో ఉన్న టాలెంట్ ను మరోసారి బైట పెట్టారు ఆనంద్ మహీంద్ర. స్కూల్ బ్యాండ్ లో భాగంగా గిటారు వాయిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఇలా షేర్ చేశారో లేదో..అలా వైరల్ అయిపోయింది. మహీంద్ర టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నా�
తొలిసారి స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టయిన Zomato షేర్లు తారాజువ్వలా దూసుకపోతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేర్ ధర BSEలో రూ. 115 వద్ద ప్రారంభమైంది. ఉదయం 10.17గంటల సమయంలో బీఎస్ఈలో Zomato షేరు ధర రూ. 72 శాతం ఎగబాకి 131 వద్ద ట్రేడవుతోంది.
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ లో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హఠాత్తుగా ఆ దేశంలో పర్యటించడంతో పలు ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి. చైనా ఇప్పటికే భారీ వరదలతో ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ తెరుచుకోనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ లో మూతపడిన పాఠశాలలు 2021, ఆగస్టు 16వ తేదీన ప్రారంభం కానున్నాయి.
తీవ్రమైన గుండె జబ్బులతో జన్మించిన మేనకోడలి చికిత్సకు అవసరమయ్యే డబ్బులు సేకరించడానికి వినూత్నంగా ప్రయత్నించాడు. burpees లో గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు.
భూమి ఎప్పుడైనా పైకి రావడం చూశారా ? అది కూడా నీటిని చీల్చుకుంటూ మెల్లిమెల్లిగా భూమి పైకి పెరిగిన వింత ఘటన ఒకటి చోటు చేసుకొంది. భూమి కుంగిపోవడం వంటి లాంటి ఘటనలు చూశాం. కానీ..గిదేంటి భూమి పైకి రావడం ఏంటీ అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దుమ్ము తుఫాన్ అందర్నీ హఢలెత్తించింది. గ్రౌండ్ లో రింగు రింగులుగా తిరుగుతూ...రావడంతో అప్పటి వరకు అక్కడ ఉన్న క్రీడాకారులు తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ ఘటన బొలివియాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేస్త�
మహారాష్ట్రపై వరణుడు పగబట్టాడు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 843 మందికి కరోనా సోకింది. 12 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 571 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఓ పెళ్లి కూతురు కుప్పకూలడంతో మంటపం నుంచి వెళ్లిపోయాడో వరుడు. ఊహించని మలుపుతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్న పిల్లాడు అయినా..ఏం డ్యాన్స్ చేశాడురా ? అంటూ కితాబిస్తున్నారు. డప్పుల దరువుకు అనుగుణంగా అతను వేసిన తీన్మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Awanish Sharan IAS ఆఫీసర్ ఈ వీడ
పోర్న్ వీడియోల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా తనను పోలీసులు అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి రూ. 25 లక్షల లంచం చెల్లించారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యాష్ ఠాకూర్ గత మార్చిలో ముంబైల
తెలంగాణ రాష్ట్రానికి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో సీఎం కేసీఆర్..మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతుండడంతో వరద ఉధృతి పెరగనుందని ఈ క్రమంలో...గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని మంత్రులు,
తిరుమల శ్రీవారితోనే ఆటలు ఆడుతున్నారు కొందరు డబ్బు పిచ్చోళ్లు. శ్రీవారి లడ్డుతోనే వ్యాపారం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండను కూడా యాప్ల పేరిట డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కాసులకక్కుర్తిగ�
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చిక్కుల్లో పడ్డారు. సంస్కృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇతను చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు ప్రశ్నిస్తుండగా..ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుప�