Home » Author »madhu
చనిపోయిన భార్యను వెనక్కి తీసుకరావడమా ? నో వే అంటారు కదా. కానీ..టెక్నాలజీ సహాయంతో ఓ వ్యక్తి దీనిని సాధించాడు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించి పలు విషయాలను సులభం చేశాడు. ఏఐ టెక్నాలజీ రావడంతో...ఐటీ రంగంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది
సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు. డప్పు దరువులతో భాగ్యనగరం మారుమోగుతోంది. ఆషాఢ మాసాన.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలిసారిగా రేషన్ కార్డులు జారీ చేస్తోంది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లాంచనంగా ప్రారంభించనున్నారు. రాష
దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకంపై.. 2021, జూలై 26వ తేదీ సోమవారం చర్చించనున్నా
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురి చేశారు. షూటింగ్ బృందంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్ ను 10 మీటర్ల ఎయిర్ పిస్ట్ ఈవెంట్లో దురదృష్టం వెన్నాడింది. ఫైనల్ బెర్తు చేజారింది.
టీ 20 సిరీస్ లో భారత్ తొలి ప్రారంభంలోనే అదరగొట్టింది. శ్రీలంక జట్టుపై 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష�
ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్ లో డిఫెండింగ్ చాపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
ఒలింపిక్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఒకే రోజు అన్నాచెల్లెలు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు.
శీతల ప్రాంతాల్లో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి బాగా పనికొస్తాయంటున్నారు. పండుగల సందర్భంగా..బెల్లం, నువ్వులతో పిండి వంటలు తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. పల్లీలు. వీటితో చిక్కీలు తయారు చేస్తుంటారు. పల్లీలు, నువ్వులే కాకుండా..ఇందులో పుట్న
ఆకలితోనే ఉంటా..ఏమీ వద్దు..నువ్వే బర్గర్ ఆర్డర్ ఇచ్చుకో..నాకేమీ ఇవ్వకు..ఇలాగే ఉంటా...అంటూ ఓ బుడ్డోడు చెప్పిన మాటల వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ముద్దుముద్దు మాటలు నెటిజన్ల హృదయాలను తాకుతున్నాయి.
ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కొద్దిగా రద్దీ నెలకొంది. కొంతమంది రైలు ఎక్కేందుకు నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో బ్యాగులు పట్టుకుని రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఈ సమయంలో..రైలు కదులుతోంది
ఒలింపిక్ మెడల్ గెలిచిందని అనుకుని ఇండియన్ రెజ్లర్ ప్రియా మాలిక్ కు టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కంగ్రాట్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. నిజంగానే..ప్రియా మెడల్ సాధించిందని అనుకుని ఇతరులు కూడా శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభి
వీధిలోకి వచ్చి రోడ్డు దాటుతున్న మొసలికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతాలకుతలం చేస్తున్నాయి. వీధులున్నీ నీట మునిగాయి.
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఉపయోగిస్తున్నారు. అయితే..సోషల్ మీడియాలో 10 ఏళ్ల వయస్సున్న వారు కూడా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్మార్ట్ ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (NCPCR) చే�
దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు అతలాకుతలం చేయగా.. మరో వేరియంట్ గుజరాత్ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. గుజరాత్లో తాజాగా కరోనా కప్పా వేరియంట్ను గుర్తించారు వైద్యులు. �
Domino’s Offers : మీరాబాయి చాను పేరు మారుమ్రోగుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించారు. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఈ పతకాన్ని సాధించారు. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వ�
ప్రియుడితో కలిసి సొంతిట్లోనే చోరీకి పాల్పడిందో ఓ మహిళ. అనంతరం టైం చూసి జంప్ అయ్యింది. దాదాపు రూ. 7.50 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల చోరీకి సంబంధించిన కేసులు విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఆసక్తిగా మారుతున్నాయి. సీఎం యడియూరప్ప పదవి నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తన భవిష్యత్తుకు సంబంధించి సాయంత్రంలోగా హైకమాండ్ నుంచి నిర్ణయం వెలువడే అవకాశముందని స్వయంగా యడియూరప్పే ప్రకటించారు.
‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ మేరకు 2021, జూలై 25వ తేదీ ఆదివారం యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియచేస్తూ...ఏ సిరీస్ కొనసాగనుందని ఆయన తెలిపారు.
దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని.. దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం.. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం �