Home » Author »madhu
మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బాల్లా...న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా మధ్య పోరు కొనసాగింది. హోరాహోరీగా ఈ పోరు జరిగింది. బౌట్ లో డేవిడ్ నికా తొలి నుంచి అధిపత్యం ప్రదర్శించాడు. యూనెస్ మాత్రం ఎలాంటి ప్రతిభ చూపకపోవడంతో ఓటమి అంచుకు వెళ్లిపోయ�
మహారాష్ట్ర నాగ్ పూర్ లో 70 ఏళ వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఇతను తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో ఉన్న పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర �
భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి బయటపడి..ఒలింపిక్స్ లో పాల్గొని ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కరోనా సోకిన అనంతరం విమర్శలు చేస�
రైలులో ప్రతి బోగికి సాధారణ కిటికీతో పాటు ఎమర్జెన్సీ విండో ఉంటందనే సంగతి తెలిసిందే. దీనిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సీటు దక్కించుకోవాలే తొందరలో ఓ మహిళ ఏకంగా రైలు బోగికి ఉండే అత్యవసర కిటికీలో నుంచి రైలులోకి ప్రవే
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107. 83. డీజిల్ రూ.97.45 ఉంది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున�
భారత్ లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా..బంగారం కొనుగోళ్లలో ఎలాంటి తేడా కనబడదు. 2021, జూలై 28వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 787. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 660, (24 క్యారెట్ల) రూ. 47 వేల 870గా ఉంది. దేశీయంగా ప్రధ�
శాంతి భద్రతలకు టీడీపీ నేత దేవినేని విఘాతం కలిగించారని డీఐజీ మోహన్ రావు తెలిపారు. దేవినేని ముందస్తు ప్రణాళికతో అలజడి సృష్టించారని, జి.కొండూరులో జరిగిన అలజడికి దేవినేని ఉమనే కారణమన్నారు.
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. పతకాల పట్టికలో జపాన్ దూసుకపోతోంది. 10 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు (18) సాధించి అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్య పతకాలు (25) సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా..మూడోస్థానంలో చైనా (21
అహ్మదాబాద్ కు చెందిన అజయ్ దేశాయ్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో అతడికి వివాహం అయ్యింది. అనంతరం మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా..ప్రేమగా మారి..సహజీవనానికి దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు వత్తిడి చ
కన్నూరు జిల్లాకు చెందిన పి.కె.రఫీక్, మరియమ్మ దంపతులకు మొహమ్మద్ కుమారుడున్నాడు. ఇతనికి 18 నెలలు. అయితే..చిన్నారికి అరుదైన ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి చికిత్స అందించాలంటే..‘జోల్ జెన్స్ మా’ మందు అవసరం ఉంటుంది
తాము గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. చివరకు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. వారు గెలిచారు. దీనిని ఆనందించేందుకు వారిద్దరూ ఈ లోకంలో లేరు.
ఆయర్వేదిక్ డాక్టర్ దీప చివరి క్షణాల వరకు జీవితాన్ని ఆస్వాదించారు. ప్రకృతి ఒడిలో కాలం గడిపిన ఆమె...కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ కన్నౌవ్ జిల్లాలో సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన 9 మందిలో ఆమె కూడా ఉన్�
భక్తులు సంతోషంగా ఉండేవిధంగా చూసుకొనే బాధ్యత తనదేనని భవిష్యవాణి వినిపించే స్వర్ణలత తెలిపారు. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా..2021, జూలై 26వ తేదీ సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవ�
Magnitude 4 Earthquake : తెలంగాణ రాష్ట్రంలో భూంకంప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు కొంత భయాందోలనలకు గురయ్యారు. హైదరాబాద్ సమీపంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2021, జూలై 26వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. దీదీకి హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థ�
రష్యాలో ఓ అవినీతి అధికారి ఉదంతం బయట పడింది. స్టావ్రోపోల్లో రవాణా అధికారిగా పని చేస్తున్న కల్నల్ అలెక్సీ సఫోనోవ్ ఇంటిపై అక్కడి అవినీతి నిరోదకశాఖ అధికారులు దాడులు చేశారు. అలెక్సీ ఇల్లంతా బంగారంతో పోతపోసినట్లు ఉండటం చూసి ఒక్కసారిగా అంతా షాక
కార్గిల్ యుద్ధంలో పాక్పై భారత్ విజయాన్ని పురస్కరించుకుని యావత్ భారతావని సోమవారం విజయ దివస్ జరుపుకోనుంది. 1999లో కార్గిల్లో పాక్పై జరిగిన యుద్ధంలో విజయానికి చిహ్నంగా ఏటా జూలై 26న విజయ దివస్ను నిర్వహిస్తున్నారు.
కర్ణాటక సీఎం మార్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాను పదవిలో ఉండాలా..? వద్దా? అనేదానిపై 2021, జూలై 26వ తేదీ సోమవారం క్లారిటీ వస్తుందంటున్నారు సీఎం యడుయూరప్ప. దీంతో.. కర్ణాటక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. పదవి ఉన్నా లేకపోయినా చివరి శ్వాస వరకు బీజ
బంగారం ధరలు...ఒకరోజు పెరుగుతూ..తగ్గుతూ వస్తున్నాయి. 2021, జూలై 26వ తేదీ సోమవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 687, (24 క్యారెట్ల) రూ. 4 వేల 787. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 870, (24 క్యారెట్ల) రూ. 47 వేల 870గా ఉంది.