Home » Author »madhu
కొండపల్లి మైనింగ్పై నిజనిర్ధరాణకు వెళ్లేందుకు టీడీపీ ప్లాన్ చేశారు. అయితే ముందే పోలీసులు గ్రహించి...వారి ప్లాన్ ను భగ్నం చేస్తున్నారు. నిజనిర్ధారణ కోసం వేసిన కమిటీ సభ్యులను హౌజ్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొలిట్ బ్యూరో
ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్ కు యూపీలోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరిపించేందుకు ఇరువురు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్ ని�
సామాజిక మాధ్యమాల్లో ప్రధాన స్థానంగా ఉన్న గూగుల్ (Google) కొరడా ఝులిపిస్తోంది. కంటెంట్ విషయంలో చర్యలకు దిగుతోంది. సైకోలు, కాపీపేస్ట్, వివాదాస్పద అంశాలు, సెక్సువల్ కంటెంట్ అప్ లోడ్, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీ�
కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (cert -in) విండోస్, ఆపిల్ ఐఫోన్, యాపిల్ ఐ ప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ధనాధన్ అంటూ..కూల్ డ్రింక్స్ క్యాన్ లను పగులగొడుతున్నాడు. వెనుకాలే ఉన్న ఓ వ్యక్తి నిశితంగా గమనిస్తున్నాడు. ఆ ఏముంది ఇందులో వింత. బలంగా ఉంటే..ఎవరైనా పగలగొడుతారు అంటారు కదా. ఇక్కడే ఉంది అసలైన విషయం.
CBSE 12th రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2021, జూలై 30వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలవుతాయని CBSE ప్రకటించింది. ఫలితాల కోసం విద్యార్థులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయింది. 2021, జూలై 30వ తేదీ శుక్రవారం ఆయన గులాబీ బాస్ సమక్షంలో కారెక్కనున్నారు. పార్టీ మారడంపై.. స్వయంగా పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ సమక్షంలో
భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలతోని టీమిండియా జట్టు..గురువారం జరిగిన పూల్ ఏ నాలుగో మ్యాచ్ లో 3-1 గోల్స్ తేడాతో అర్జెంటినా (2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతకం) ఓడించడం గమనార్�
రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరుగడించిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నారని తెలుస్తోంది.
కీరవాణి సారథ్యంలో ఐదుగురు సింగర్లు హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ ఈ సాంగ్ పాడారు. ఈ మేరకు వదిలిన ఓ ఫొటో నెట్టింట ఓ రెంజ్ లో వైరల్ అయ్యింది. పాడడం ఒకెత్తు అయితే..ప్రమోషన్ లో ఉండడం మరో ఎత్తు అంటూ హేమచంద్ర కామెంట్ చే
ఒంగోలులో దొంగస్వాములు దోచేస్తున్నారు. విద్యావంతులే టార్గెట్ చేస్తూ..వారిని నిలువునా ముంచేస్తున్నారు. భవిష్యత్ లో పైకి రావాలంటే..ఏవో పూజలు చేయాలని..తాయెత్తులు కట్టుకోవాలని..లేకపోతే కీడు తప్పదంటూ వారు చేస్తున్న హెచ్చరికలతో విద్యావంతులు భయప�
భారతదేశానికి మరో మెడల్ దక్కనుంది. భారత బాక్సర్ లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లడం విశేషం. క్వార్టర్స్ లో చైనీస్ తైపీ బాక్సర్ పై లవ్లీనా విజయం సాధించారు. దీంతో బాక్సింగ్ లో పతకం ఖాయం అయ్యింది.
బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న రష్మి...ఓ విషయంలో మంత్రి కేటీఆర్ సహాయం కోరారు. ట్విట్టర్ వేదికగా..కేటీఆర్ కార్యాలయ ఖాతాతో పాటు..కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ..ఓ ట్వీట్ చేశారు. యాంకర్ రష్మి..చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెంట్లు మోసం చేసి..అశ్లీల చిత్రాలలో నటింప చేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరిట పోర్న్ వీడియోలు చేయిస్తున్నారంటూ..ఆరోపణలు చేయడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఓ మేకపై...కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భారత్ పొరుగు దేశం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఒకరా జిల్లాలోని ఓ కార్మికుడి ఇంటి ముందున్న మేకను అయిదుగురు వ్యక్తులు అపహరించారు.
కొలంబో వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన టీ20లో లంకేయులు కప్ కొట్టేశారు. భారత్పై ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు గెలిచింది. మొదటి మ్యాచ్లో భారత్ పైచేయి సాధించగా.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. మూడు టీ-20ల సి�
అదో పెద్దాసుపత్రి...ఒంగోలు పట్టణానికి అదే అతి పెద్ద ఆసుపత్రి. ఇక్కడకు చాలా మంది రోగులు వస్తుంటారు. ఈ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంతో మంది వచ్చి రోగులు వచ్చిపోయే ఈ ఆసుపత్రి చీకట్లో మగ్గుతోంది. అంధకారం అలుముకోవడంతో అక్కడ చికిత్స పొం�
టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు నిర్వహించడం కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. దళిత సంఘాలకు చెందిన నేతలు, ఈటల జమున పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు.
వ్యాక్సిన్ లు వేయించుకున్న తర్వాతే..ఆఫీసులకు రావాలని, ఒక్క డోస్ వేయించుకున్నా సరిపోతుందని ఉద్యోగులకు కండీషన్ పెట్టారు. ఇచ్చిన సడలింపు గడువును వ్యాక్సిన్ డోసుల కోసం ఉపయోగించుకోవాలని ఉద్యోగులకు సూచించింది.
తెలుగులో బాగా పాపులర్ అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ గేమ్ త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుల్లితెరపై జెమిని ఛానెల్ లో ఈ గేమ్ షో ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.