Home » Author »madhu
సాగరతీరంలో శ్రీనివాసులు కొలువుదీరనున్నాడు. సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారంలో ప్రతిష్ఠితం కానున్నాడు. ఎండాడ సర్వే నెంబర్ 20పీ, 191పీలో వెంకన్న ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది.
ఆన్ లైన్లో రూ. 40 వేలు పొగొట్టుకున్నాడు..తల్లికి విషయం తెలియడంతో..మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు..ఉరేసుకుని చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పాతబస్తీ బోనాలంటే సందడి అంతా ఇంతాకాదు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలను ఓల్డ్సిటీ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. భక్తులంతా భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని వండి.. బోనంగా సమర్పి�
సీబీఎస్ఈ ఫలితాల్లో బాలీవుడ్ నటి సత్తా చాటింది. సినిమా, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండే ఈ భామ చదువుల్లోనూ తన ప్రతిభను చూపెడుతోంది. ఇటీవలే ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకంగా 94 శాతం మార్కులు సాధించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..మంచి మార్కు�
తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బైపోల్ ముందు మంత్రిమండలి భేటీ కానుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రగతి భవన్లో 2021, ఆగస్టు 01వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీకానున్న కేబినేట్.. ప్రధానంగా దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చ జరగనుంది.
ఒలింపిక్స్ సెమీస్లో ఊహించని విధంగా ఓటమిపాలైన సింధు.. మరో పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకమే టార్గెట్గా చైనా ప్లేయర్ హి బింగ్ జియావోతో తలపడనుంది.
దేశమంతా ఒకటే మాట.. అదే సింధు ఆట. టోక్యో ఒలింపిక్స్లో తన జైత్ర యాత్ర కొనసాగిస్తున్న భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు.. పతకానికి మరో అడుగు దూరంలో నిలవడంతో మరోసారి దేశం చూపు తనవైపు పడింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్లో సిల్వర్ �
ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కన�
మద్యం బాబులకు షాక్ ఇచ్చే న్యూస్. రెండు రోజల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవు. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూతపడనున్నాయి. హైదరాబాద్ నగరంలో బోనాలు జరుగనున్న నేపథ్యంలో అబ్కారీ శాఖ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 4-3 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై గెలిచింది. మొదటి నుంచి ఇరు జట్లు
స్టీవ్ జాబ్స్...ఆయన జీవితంలో పెట్టుకున్న ఒకేఒక్క దరఖాస్తు సమాధానం చెబుతుంది. ఈ దరఖాస్తును వేలం వేయగా..సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
కేరళ రాష్ట్రంలో మణియారాలో అనీషా మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె ఓ పాఠశాలలో టీచర్. పెళ్లి రోజు గుర్తుగా భర్త ఇచ్చిన బుల్లెట్ వాహనంపై డ్రైవింగ్ నేర్చుకున్నారు. రుతుపవనాలను ఆస్వాదించాలని అనుకుని...కేరళ నుంచి కాశ్మీర్ వరకు బుల్లెట్ పై లాంగ్ డ్రైవిం
చిన్నారుల మృతదేహాలతో కారులో ఓ మహిళ నెలల తరబడి ప్రయాణం చేసి చివరకు పోలీసులకు చిక్కింది. ఓ మృతదేహాన్ని సూట్ కేస్, మరో మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని ప్రయాణం చేసింది. పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇది బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన �
ఫ్రీ బిర్యానీ ఎంత పని చేసింది ? మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరకు ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఉచితంగా బిర్యానీ కావాలని డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలకు తెలియడం, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది
షకీల...ఈమె గురించి తెలియని వారుండరు. శృంగార తారగా పేరు పొందిన ఈమె స్టార్ హీరోలకు ధీటుగా పోటీనిచ్చారు. అయితే..గత కొన్ని రోజులుగా ఈమెపై పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. షకీలా మరణించారని పుకార్లు షికారు చేస్తున్నాయి. జరుగుతున్న ప్రచారంతో షకీలా దిగ�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107. 83. డీజిల్ రూ.97.45 ఉంది.
భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా...బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి.
మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన ఓ భర్తను..భార్యే కడతేర్చింది. ఈ ఘటన కాంచీపురంలో చోటు చేసుకుంది. కాంచీపురం మల్లిగశెట్టి వీధిలో నౌషద్ (37), రేవతి (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడున్నాడు. నౌషధ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తు�
శనివారం మధ్యాహ్నం సెమీస్లో.. వరల్డ్ నెంబర్ వన్ షెట్లర్ తాయ్ జు యింగ్తో తలపడనుంది సింధు. ప్రస్థుతానికి గోల్డ్ మెడల్ ఫేవరెట్గా ఉన్న తాయ్ జు యింగ్ను ఓడిస్తే సింధుకు గోల్డ్ మెడల్ గ్యారెంటీ. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2016లో జరిగిన ఒలింపి
సీఎం కేసీఆర్ రెండు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. ఈ సభలకు సంబంధించి ముహూర్తాలు కూడా ఖరారు అయ్యాయి. దళితబంధు పథకం ప్రారంభ సభ, హుజురాబాద్ ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.