Home » Author »madhu
Javelin Throw Final : ఒలింపిక్ లో మరో పతకం రావాలని భారతీయులు కోరుకుంటున్నారు. పతకం సాధించడానికి ఒక్క అడుగులో నిలిచిన పలువురు క్రీడాకారులు పరాజయం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా…అథ్లెటిక్స్ విభాగంలో ఒలింపిక్ పతకాన్ని భారత్ కు లభిస్తుందా ? అనే ఉత్కంఠ అం�
జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. దేశంలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిలిచింది.
తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 577 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..ఇద్దరు ప్రాణాలు వదిలారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
రాజస్థాన్ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు...సంతోషిస్తుంటారు. అలాంటిది...ఏకంగా నాలుగు రోజులు వాన కురిస్తే ఇంకేమైనా ఉ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా స్తంభిస్తున్నాయి. పెగాసస్ హ్యాకింగ్, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లోనూ ఆందోళనతో హోరెత్తిస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ�
ఏదైనా పని చేయాలని ఓ భార్య తరచూ చెబుతుంటే..అతను భరించలేకపోయాడు. పని చేయాల్సింది పోయి...అక్రమమార్గం ఎంచుకున్నాడు. నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. పలువురి వద్ద డబ్బులు వసూళ్లు చేశాడు. కానీ..ఇతని నాటకం ఎన్నో రోజులు నిలవలేదు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్ కు మరోసారి ప్రమాదం జరిగింది. మంత్రి వెళుతున్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కరోనా కారణంగా..ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ఫలితాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా...2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు
షణ్ముక్...ఇతను ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో యూ ట్యూబ్ లో పోస్టు చేసే వీడియోలకు భారీ రెస్పాండ్ ఉంటుంది. పెద్ద హీరోల సినిమాల వీడియోలకు రాని వ్యూస్, లైక్స్ అతని వీడియోలకు వస్తుంటాయి. ఒక్క వీడియో పోస్టు చేస్తే...అది కొన్ని రోజులకే ట్రెండ�
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో...ఏ క్లాస్ అయినా...సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు.
ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల వారి నుంచి ఒత్తిడిలు అధికం కావడంతో తనువు చాలిస్తున్నారు. వారు చనిపోవడమే కాకుండా...కుటుంబసభ్యులను కూడా ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిని కల్పిస్తున్నారు. తాజాగా..తమిళనాడు ర�
టోక్యో ఒలింపిక్స్ లో మరో పతకం తెస్తాడని అనుకున్న భారత రెజ్లర్ భజరంగ్ పునియా నిరాశపరిచాడు. సెమీస్ లో పోరాడి ఓడాడు. అజర్ బైజాన్ రెజ్లర్ అలియెవ్ హజీ చేతిలో ఓటమి పాలయ్యాడు.
బాయ్ ఫ్రెండ్ తో సంబంధం వద్దని తల్లి..బాలిక (16)...కు చెప్పింది. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడ వద్దని తల్లి చెప్పడాన్ని ఆ బాలిక సహించలేకపోయింది. ప్రతీకారంతో రగలిపోయింది. దీంతో తల్లిపై కక్ష పెట్టుకుంది. ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది.
రాజ్ కుంద్రా వల్ల ఇబ్బందులు పడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా...ఓ నటి పోలీసులకు ఫిర్యాదులు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుమతి తీసుకోకుండానే...తన అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్స్ లో రాజ్ కుంద్రా వి�
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టిన వారికి ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరిట అవార్డులు అందిస్తునే విషయం తెలిసిందే. అయితే..ఈ అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీ�
కరోనా వ్యాక్సిన్ తయారులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ...తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. ‘జాన్సెన్’ పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ...శుక్రవారం దరఖాస్
హైదరాబాద్ సరిహద్దు శివారు ప్రాంతమైన సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలో అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 09వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది.