Home » Author »madhu
వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా సురేఖను హుజురాబాద్ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోందని సమాచారం. వరంగల్ తూర్పు, పరకాల, భూపాల పల్లి నియోజక వర్గాల్లో బలమైన నేతగా ఉన్న కొండా సురేఖను బరిలోకి దించాలని భావిస్తోంది. పద్మశాలి,
GSLV - 10 : రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదు. రాకెట్ ప్రయోగం విఫలం చెందింది. దీంతో ఇస్రో వర్గాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. లైవ్ స్ట్రీమ్ ఆపడంతో ఏమి జరుగుతుందో తెలియరాలేదు. మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV-F10 రాకెట్ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు GSLV-F10ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు.
మహారాష్ట్రలోని పూణె జిల్లా నారాయణగావ్. రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే భర్తకు తనకు సంబంధించి పర్సనల్ వీడియోను పంపించాలని డిసైడ్ అయ్యింది. స్నానం చేస్తున్న వీడియోను పంపించాలని అనుకుంది. అనుకున్నట్లుగానే వీడియో తీసుకుంది. వాట్సాప్ ద్వారా పంపించాలని అనుకుంది.
కరోనా కారణంగా...తిరుపతిలో శ్రీవారి దర్శన విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ప్రజలను ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు మరిన్ని పూజలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కంటతడిపెట్టారు. సభలో జరుగుతున్న పరిణామాల, ఎంపీల అనుచిత ప్రవర్తనతో ఆయన కలత చెందారు.
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అందరూ ఊహించనట్టే...ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈమేరకు 2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం ఉదయం ప్రకటన చేశారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదం నెలకొంది. రోలింగ్ షట్టర్ లో ఇరుక్కుని బాలుడు చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. షోరూం నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్త
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు దగ్ధం కేసును మెదక్ జిల్లా పోలీసులు చేధించారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. కోటిన్నర వ్యవహారంలో ధర్మపురి శ్రీనివాస్ కు మరొకరి మధ్య విబేధాలున్నట్లు పోలీసులు
పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్...చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్య�
గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తుందనే కారణంతో కన్నకూతురిని హత్య చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా...మృతదేహాన్ని దహనం చేశారు.
GSLV రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో బుధవారం 3.43 గంటలకు ఇస్త్రో శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఇస్రో ఛైర్మన్ శివన్ నేతృత్వంలో షార్ లో మిషన�
భాగస్వామి నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించి పిండాన్ని అభివృద్ధి చేస్తుంటారనే సంగతి తెలిసిందే. వీర్యకణాల చలనం చురుగ్గా ఉండేందుకు వీలుగా..‘పెంటోక్జ్సైన్ ఫైలిన్’ అనే ఏజెంట్ ను వాడుతుంటారు. అయితే..తాజాగా..దీనికంటే ఎక్కువ ప్రభావితం..దుష్ర్ప
‘యు..జీవో’ పేరిట..తక్కువ ధరలో హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. లైట్ వెయిట్ ఈ స్కూటర్ రెండు వెర్షన్ లో తీసుకొచ్చారు. స్టాండర్డ్ మోడల్ 1.2kw హబ్ మోటార్ రూపొందించారు. దీని గరిష్ట వేగం 53 కిలోమీటర్లు. లోయర్ స్పీడ్ మోడ
మెదక్ జిల్లా కారు డిక్కీలో డెడ్బాడీ దగ్ధం ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. కీలకమైన విషయాలను రాబట్టారు. హత్యకు గల కారణాలను ప్రాథమికంగా నిర్�
ఏపీ కాంగ్రెస్లో సరికొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ. ఏపీ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ...2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం రాష్ట్ర నేతలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించనుంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దాదా�
ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి మారితే..మాత్రం వారి జీతంలో కోతలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాయిటర్స్ పేర్కొంది. పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న ఉద్యోగుల వేతనాలు 10 శాతం తగ్గించినట్లు తెలుస్తోంద�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఉపయోగపడే...పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దళితుల అభ్యున్నతి కోసం ఈ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రతి నిరుపేద దళిత కుటుం