Home » Author »madhu
2021, ఆగస్టు 08వ తేదీ శనివారం హర్ష్ మీనా అనే వ్యక్తి జ్యోతి టాకీస్ కు వెళ్లాడు. అక్కడ నో పార్కింగ్ జోన్ లో బైక్ ను పార్కు చేశాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు ఇన్స్ పెక్టర్ శ్రీరామ్ దూబే. నో పార్కింగ్ జోన్ లో ఉన్న వాహనాలను పోలీసులు
మళ్లీ పుంజుకోవాలి.. కారు పార్టీ జోష్కు బ్రేక్ వేయాలి.. ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవాలి... ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద పని. దీని కోసమే హస్తం పార్టీ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. దూరమవుతోన్న దళిత దండును కలుపుకుపోయేలా ఇంద్రవ�
ప్రముఖ చైనా కంపెనీ హువాపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...ఐఫోన్ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్-13 సిరీస్లో భాగంగా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆపిల్ రిల�
ఏపీ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2 వేల 050 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 13 వేల 531 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2,458 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంత�
భారత తొలి మహిళా పైలెట్..సరళ థక్రాల్. సంప్రదాయబద్ధంగా కట్టుకున్న చీరలో ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపారు. ఆగస్టు 08వ తేదీ ఈమె 107 జయంతి. అందుకే గూగుల్ డూడుల్ తో గుర్తు చేసింది. వాస్తవానికి గత సంవత్సరం సరళ పేరి డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది.
కోయంబత్తూర్లోని అన్నూర్ పంచాయితీలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న ముత్తుస్వామిని.. కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. తన భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లిన గోపాలస్వామి అనే వ్యక్తి.. అక్కడ మహిళా ఉద్యోగితో దురుసుగా మా�
ఖాతాదారులు అలర్ట్ కండి..తమ ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలతో లింక్ చేసుకోవాలని..అలా చేయకపోతే..డబ్బులు పడవని పేర్కొంది. ఇందుకు కార్మిక మంత్రిత్వ శాఖ సామాజిక భద్రత - 2020 చట్టంలో సెక్షన్ 142కు సవరణలు చేసింది.
పంజాబీ కుటుంబంలో వివాహం జరుగుతోంది. బంధుమిత్రులు, ఇతర సభ్యుల నడుమ వివాహం ఘనంగా జరిగింది. అతిథులు అంతా సంతోషంగా ఉన్నారు. వివాహ తంతును ముగించుకుని వధూవరులు బయటకు వస్తున్నారు.
ఢిల్లీ నుంచి మీరు లండన్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే.... మీ జేబులకు చిల్లులు పడినట్టే. లండన్ ఫ్లైట్ ఛార్జీలు వీపు విమానం మోత మోగిస్తున్నాయి. ఇండియా, లండన్ల మధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారిగా ల�
విశ్వక్రీడా కోలాహలానికి నేటితో తెరపడనుంది. 17రోజుల పాటు ఆద్యంతం ఉత్కంఠబరితంగా సాగిన ఒలింపిక్స్లో.. యధావిధిగా చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే.. టోక్యో ఒలింపిక్స్లో భారత్ చరిత్ర సృష్టించింది.
మిస్టర్ మోడీ..మా మాట వినండి...అంటూ TMC మూడు నిమిషాల వీడియోను విడుదల చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొద్దిరోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేశారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రయెన్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్టు చేశారు.
అశ్లీల కంటెంట్ కు చెక్ పెట్టేందుకు...‘యాపిల్’ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..ఈ నిర్ణయం యూజర్ ప్రైవసీకి భంగం కలిగించేందిగా ఉందన్న చర్చ నడుస్తోంది.
ఆన్ లైన్ లోనే తమ కార్డులను రీచార్జ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్మార్ట్ కార్డు ఉన్న ప్రయాణీకులు 'UT Sonmobile' వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, తద్వారా...రీచార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
ఏటీఎం సెంటర్ లో డబ్బులు దొంగిలిద్దామని వచ్చిన ఓ దొంగ..అందులో ఇరుక్కపోయాడు. చివరకు ఏం జరిగిందో తెలిసిందేగా.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
హాస్టల్ సీసీ కెమెరాల ఆధార్యంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... విజయ భాస్కర్ను కారులో తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంకయ్యే విషయాలు వెలుగు చూశాయి. విజయ్ భాస్కర్ రెడ్డికి ఆహారం
టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో భారత్కు తొలి స్వర్ణం అందించాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత పతకం లభించింది. 2008 ఒలింపిక్స్ తర్వాత భారత్ స్వర్ణం సాధించింది ఇప్పుడే.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ గేర్ లో కూడా నడిపించొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సదరు కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో స్కూటర్ రివర్స్ లో వెళుతున్నట్లు కనిపిస్తుంది. కంపెనీ సీఈవో భావేష్ అగర్వాల్ వినూత్నంగా స్పందించారు.
కిషోర్ కుమార్..సాంగ్స్ వింటుంటే పరవశింప పోతుంటారు. ఆయన గాత్రంతోనే..ఎన్నో చిత్రాలు విజయవంతమైనాయంటే..అతిశయోక్తి కాదు. కిశోర్ పాటలతోనే...సూపర్ స్టార్స్ గా వెలిగారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆయన పాటలను ఓ టీవాలా...పాడుతూ..అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..షెర్లిన్ ను విచారించినట్లు సమాచారం. వారి ఎదుట ఈ �
తిరుమలలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 100 కిలోల బంగారంతో తాపడం చేయించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది.