Home » Author »madhu
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లతో అతలాకుతలం అయిన మహారాష్ట్రలో ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వేగంగా విస్తరిస్తూ ప్రాణాలు మింగేస్తోంది. ముంబైలో డెల్టాప్లస్ ఫస్ట్ డెత్ నమోదైంది. డెల్టాప్లస్ వేరియంట్ సోకి 63 ఏ�
ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో అభిషేక్ బచ్చన్ కు ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. 37వ అంతస్తులో 7 వేల 527 చదరపు అడుగుల విస్తీరణం కలిగి ఉంది. 2014 సంవత్సరంలో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రక్షణ శాఖ పరిధిలో DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 JRFలను భర్తీ చేయనుంది. బెంగళూరులోని ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ (CABS)లో JRFలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఏరోడైనమిక్స్, మిషన్ కంప్యూటర్, న�
మోటరోలా ఎడ్జ్ 20 లైట్ మోడల్ కు కొనసాగింపుగా...భారత మార్కెట్ లోకి మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (motorola edge 20 fusion) ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇక దీని ఫ్యూచర్ల విషయానికి వస్తే...రెండు వేరియంట్లు ఉండనున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత లార్డ్స్లో జరిగిన టెస్టులో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీకి హిట్మ్య�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ (CBI) విచారణ ఇంకా కొనసాగుతోంది. విచారణ జరిగి ఇప్పటికీ 68వ రోజుకు చేరుకుంది. కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్అండ్బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తు�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గరుడ పంచమి నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి సంవత్సరం గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్�
పాలకవర్గ సమావేశంలో దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పాలకవర్గం మీటింగ్ జరుగుతుండగా..డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కార్పొరేటర్లపై దాడి జరిగిందని పుకార్లు షికారు చేశాయి. తమపై పదో డివిజన్ కార్పొరేటర్ పవన్కుమార్, అనుచరుల�
14 రోజులకే ఆ పాపకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. మూడు రోజుల క్రితం పాప పాలు తాగట్లేదని ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కానీ డిశ్చార్జి చేసిన కాసేపటికి విగతజీవిగా కనిపించింది. అది కూడా ఆసుపత్రిలోని ఓ నీటి తొట్టెలో. ఈ విషాద ఘటన...ఏలూరులోని �
షోలే సినిమాలో యే దోస్తీ..హమ్ నహీ తోడెంగే..అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా...సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయలు పాడారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం శివరా�
భర్త కళ్లెదుటే...అత్యాచారాలు చేస్తూ..సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు కొంతమంది కామాంధులు. రోడ్డుపై వెళుతున్న భార్య..భర్తలను అడ్డగించి..అమానుషానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం...నగ్నం
విద్యా సంస్థలు తెరిచే విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున..పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవచ్చని, థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని..ఈ క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ...పాఠశాలలు తె�
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేట�
గత కొన్ని రోజులుగా ఎండలు అధికంగా ఉండడం, రాత్రి వేళ ఉక్కపోత ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే..ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
అఫ్ఘాన్ సైన్యానికి భారత ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కుందూజ్ ఎయిర్పోర్టులో MI-35 హెలికాప్టర్ను వశపర్చుకున్నారు. 2019 అక్టోబర్లో అఫ్ఘన్ సైన్యానికి భారత్ ఈ హెలికాప్టర్ను బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లపై ప�
ఇండియా - ఇంగ్లండ్ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. 2021, ఆగస్టు 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు లార్డ్స్ వేదికగా మ్యాచ్ మొదలు కానుంది. విజయంతో సిరీస్ను స్టార్ట్ చేద్దామనుకున్న విరాట్ టీమ్ అశలకు తొలి టెస్టులో వరుణుడు బ్రేక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం.. అటు తిరిగి, ఇటు తిరిగి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడవకముందే ఆయన డాలర్ స్మగ్లింగ్ కేసు ఉచ్చు బ�
తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకుపడనున్నాడు. రానున్న మూడ్రోజుల్లో కుండపోత ఖాయమంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక IMD వార్నింగ్తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మూడు వారాల క్రితం జోరువానలతో హడలెత్తించిన వరుణుడు.. స్మాల్ బ్రేక్ తీసుకోవడం�
లైంగికదాడి చేసిన రిమాండ్ నిమిత్తం జైలుకు వచ్చిన ఖైదీలను నగ్నంగా నిలబెట్టి గుంజీలు తీయించారు ఇతర ఖైదీలు. నిందితులు గుంజీలు తీస్తుండగా ఖైదీలు చప్పట్లు కొడుతూ...ఉత్సాహపరించేందుకు ప్రయత్నించారు. గోవాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.