Home » Author »madhu
ఈశాన్య రాష్ట్రం మేఘాలయ అట్టుడుకుతోంది. ఘటనలకు బాధ్యత వహిస్తూ మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు.
హైతీలో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. ఈ ఘోర విపత్తులో 1300మంది దుర్మరణం పాలయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?
విద్యార్థిని రమ్యను హత్య తీవ్ర కలకలం రేపింది. హత్య జరిగిన సమయంలో సంఘటనాస్థలంలో చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా నిందితుడిని ఆపే ప్రయత్నం చేయలేదు.
హుజూరాబాద్ కు సీఎం కేసీఆర్, ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసా ?
హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళితబంధు స్కీమ్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
ఇండియన్ ఐడల్ 12వ (Indian Idol 12) సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. టైటిల్ విజేతగా షణ్ముఖ నిలుస్తుందని అందరూ భావించారు.
గుండెకు అత్యంత సమీపంలో నుంచి ఆరడుగుల పొడవైన రాడ్డు దూసుకపోయింది. అత్యంత భీకరంగా ఉన్న ఈ దృశ్యాన్ని చూసి అందరూ చలించిపోయారు.
స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్ టాప్లపై దృష్టి సారించాయి. ఇందులో ‘రియల్ మీ’ కూడా ఉంది. ఆగస్టు 18వ తేదీన దీనిని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది
డెబిట్ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చేసుకుని..బడ్జెట్ కు అనుగుణంగా...వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తోంది.
ఎర్రకోటపై నుంచి ప్రధాన నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఓ కీలక ప్రకటన చేశారు.
ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.
2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే 335 మందితో డేటింగ్ అయిపోయింది. ఇంకా 30 మంది ఉన్నారు. ఈయన డేటింగ్ చేసిన వాళ్లలో 88 ఏళ్ల సన్యాసినితో పాటు...90 ఏళ్ల బామ్మ కూడా ఉన్నారు.
.తక్కువ ధరలో ఉన్న వాషింగ్ మెషీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఓ ఇంజినీర్ ప్రయత్నిస్తున్నారు.
ఇండియాతో మ్యాచ్ అనగానే రెచ్చిపోయే ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మరోసారి అదరగొట్టాడు. రూట్ వరుసగా రెండో సెంచరీతో చెలరేగారు.
దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. దేశమే తొలి ప్రాధాన్యతంటూ స్పష్టం చేశారు.
మూతపడిన స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. అక్కడి వేదికపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు పీఎం మోదీ.
ఓ ఫ్యాక్టరీలో అత్యంత సురక్షితమైన, అత్యాధునిక సాంకేతికతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ లో ఆ సూట్ ను ఉంచారు.