Home » Author »madhu
శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. . భక్తులు..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..స్వామి వారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.
కాబూల్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన యూఎస్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 విమానం అమెరికాలో ల్యాండ్ అయ్యాక మరో దారుణం బయటపడింది.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంటారు యాంకర్ రష్మీ. తాజాగా..సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇందులో ‘ఒక్క రూపాయి’ సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు
శ్రేయాస్ అయ్యర్ కొట్టిన సిక్సర్ క్రీడాభిమానులను అలరిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా అయ్యర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు.
ఈసెట్ (ECET) ఫలితాల విడుదలకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 24వ తేదీన ఈసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. 2021, ఆగస్టు 18వ తేదీ డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. వైఫై స్టాఈ.వైఫై స్టాండర్డ్ నే వైఫై 6ఈ అంటారు. 2022 వరకు వైఫై 6ఈ స్టాండర్డ్ నే మెయిన్ స్ట్రీమ్ గా తీసుకరానున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను పెదనాన్న చేరదీశాడు. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు బాబాయ్ పగిడిమర్రి విజయ్.
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. బాధితురాలి అక్క జాడ దొరక్కపోవడంతో కేసు మలుపులు తిరుగుతోంది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన బొమ్మన రాజన్న అనే వ్యక్తి అఫ్ఘానిస్తాన్లో చిక్కుకున్నాడు.
అఫ్ఘాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోదీ.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పవిత్రోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 17వ తేదీ అంకుర్పారణ జరిగింది.
పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో... ఉదయాన్నే పూజారులు... స్వామి శివలింగాకారానికి భస్మ హారతి ఇచ్చారు.
రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిషికేషన్ విడుదలైంది. ఇది రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. మొత్తం 48 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈవీ మేకర్ తన ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్’ను తయారు చేసింది. మొదటి దశలో ఒక మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
కాబుల్ ఎయిర్పోర్ట్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బతికితే చాలు..అని అనుకుంటున్నారు. నగరం నుంచి వెళ్లే అన్ని దారుల్ని తాలిబన్లు మూసేసారు.
త్వరలోనే మీ ముందుకు వస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. రిలీఫ్ లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ గా పిలుచుకొనే ధోనీ కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 1400 కిలోమీటర్లు నడిచి..రాంచీకి చేరుకున్నాడు.
ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చుకున్న టీమిండియా..సెకండ్ ఇన్నింగ్స్లో తడబడింది. ఇంగ్లండ్ జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.