Home » Author »madhu
హైతీలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకు 304 మంది చనిపోయి ఉంటారని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భక్తులకు ఇచ్చే ఈ కవర్లలో శ్రీవారి ప్రసాదంతో పాటు ‘వృక్ష ప్రసాదం’ కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హిత కవర్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నార�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం విడుదల చేసిన క్యాలెండర్ లో పరీక్ష తేదీలను వెల్లడించింది. కొత్త క్యాలెండర్ ప్రకారం..సివిల్ సర్వీసెస్ (మెయిన్) 2021 పరీక్షలను 2022, జనవరి 07, 08, 09, 15, 16వ తేదీల్�
13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి ముక్క ఇరుక్కుని శ్వాస అందక విలవిల్లాడింది. గొంతులో ఏదైనా ఇరికితే...పెద్దవాళ్లే అష్టకష్టాలు పడుతుంటారు. అసలే చిన్నపాప..ఏమి జరిగిందో చెప్పడానికి కూడా మాటలు రావు..ఆ పసిపాప పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఓ చిన్న పచ్చిమ�
కరోనా సంక్షోభం నుంచి మార్కెట్ ఇప్పుడిప్పుడే కొలుకొంటోంది. వాహన రంగం పూర్తిగా డీలా పడిపోయింది. వాహన క్రయ, విక్రయాలు జరుగకపోవడంతో పలు కంపెనీలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడే పరిస్థితిలో మార్పు రావడంతో..వినియోగదారులను ఆకర్షించేందుకు �
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ‘కాశీ విశ్వనాథ్’ ఆలయ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే...ఈ కారిడార్ ను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ �
ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుకు ఎప్పుడూ మిగిలేది కన్నీరే. సకాలంలో వర్షాలు రాక పంటలు పండకపోవడం, ఒకవేళ పండినా, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం... దీంతో రైతు అప్పులు పాలు కావడం.. సర్వసాధారణంగా మారింది. కానీ, ఈ సారి మొక్కజొన్నను పండించిన నిజ
నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
క్రీడాభిమానులకు రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకిచ్చే స్టేట్మెంట్ ఇచ్చింది. తాను మళ్లీ రెజ్లింగ్ ఆడతానో లేదోనని అనుమానం వ్యక్తం చేసింది. గాయాలే ఇందుకు కారణమని ఆమె వెల్లడించింది. అయితే టోక్యో ఒలింపిక్స్లో ఎదురైన నిరాశ.. అనంతర పరిణామాలు కూడా
ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ చేశాడని అధికారులు తెలుసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాక్ చేసింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాసిగ�
ఇండియా-ఇంగ్లండ్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించిన టీమిండియా రెండో రోజు కాస్త తడపడింది. ఓపెనర్లు వేసిన పునాదిపై భారీ స్కోరును నిర్మించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో 88 రన్స్ మాత్రమే చే
ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తను నమ్మిన వ్యక్తి జీవితాంతం కష్టాలు లేకుండా చూసుకుంటాడని ఆ యువతి మురిసింది. ఎన్నో ఆశలతో కాపురం మొదలుపెట్టారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరి
తెలంగాణ కాంగ్రెస్లో మరో రగడ రాజుకుంది. దళిత, గిరిజన దండోరా సభ నేతల మధ్య చిచ్చురేపింది. ఇంద్రవెల్లి సభను మహేశ్వర్రెడ్డి వ్యతిరేకించగా... ఇబ్రహీంపట్నం సభను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు కూడా అనుమతి నిరాక
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ పరిశ�
దొంగలు రెచ్చిపోతున్నారు. వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. చోరీలకు పాల్పడిన అనంతరం పోలీసులకు దొరక్కకుండా ఉండేందుకు ఎన్నో ప్లాన్స్ రచిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో వెరైటీగా దొంగతనం చేయాలని ప్రయత్నించాడు. ముఖం గుర్తించకుండా ఉండేందుకు
ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చ
బాలీవుడ్ లో బోల్డ్ గా నటించి..సంచలనం సృష్టించిన ‘రాధికా ఆప్టే’ విమర్శలు ఎక్కువవుతున్నాయి. భారత సంప్రదాయాలకు విరుద్ధంగా...ముందుకెళుతోందని, మరి దిగజారిపోయారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారికి సినిమా ఛాన్స్ లు అస్సలు ఇవ్వకూడదని కొంత
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.
ఓ మహిళ కూరగాయాలు విక్రయిస్తోంది. ఈ క్రమంలో..ఓ నెమలి ఆమె దగ్గరకు వచ్చి నిల్చొంది. వచ్చిన నెమలికి ఆహారం తినిపిస్తోంది. కొన్ని గింజలను ఇవ్వగా..నెమలి వాటిని తినేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు ఫొటో, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ