Home » Author »madhu
హైదరాబాద్లోని దుండిగల్లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి.. అడవుల్లోకి తీసుకెళ్ల
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి అదుపులోకి వచ్చినా.. కేరళలో మాత్రం కంట్రోల్ కావట్లేదు. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిట�
మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉంది. దీంతో నెక్ట్స్ ఫిల్మ్ పై చిరు ఫో�
భూమిలో లభ్యమైంది లంకె బిందె. యజమానికి తెలియకుండా..గుట్టుగా నొక్కెద్దామనుకున్నారు. కానీ..వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను ఇంటికి తీసుకరావడానికి ఓ భర్త ప్రయత్నించాడు. కానీ...ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ భార్య సంబంధం పెట్టుకుంది..భర్త సోదరుడితో.
త్రిష ప్రేమలో పడిందని, త్వరలోనే వివాహం చేసుకబోతోందనే గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. పలువురు హీరోల పేర్లు, బడా బడా బిజినెస్ మెన్ల పేర్లతో కలిపి త్రిష ప్రేమ వార్తలు వినిపించాయి.
బ్లాక్ ఫంగస్ కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు చెందుతున్నారు. కరోనా వైరస్ కు డయబెటిస్ కు దగ్గరి సంబంధం ఉందనే సంగతి తెలిసిందే. కరోనా వచ్చి...తగ్గిపోయిన డయాబెటిక్ రోగులకు బ్లాక్ ఫంగస్ సో�
ఒలింపిక్స్ స్వర్ణ పతకంపై గురిపెట్టిన భారత స్టార్ షట్లర్ ప్రపంచ చాంపియన్ పి.వి.సింధు లక్ష్యం దిశగా దూసుకెళుతున్నారు. ఊహించనట్టే...మహిళల సింగిల్స్ గ్రూప్ జేలో ఆమెకు ఎదురు లేకుండా పోయింది.
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20లో భారత్పై శ్రీలంక పైచేయి సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో.. భారత్పై నాలుగు వికెట్ల తేడాతో లంకేయులు విజయం సాధించారు. 19 పాయింట్ 4 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ మద్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే నువ్వా - నేనా అన్నట్లు సాగుతున్న మంత్రి, కో�
విశాఖ స్టీల్ ప్లాంట్ను వంద శాతం అమ్మేస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో.. కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. 2021, జూలై 29వ తేదీ గురువారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ను ముట్టడించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారత్ ఒకే ఒక్క రజత పతకం సాధించి 43వ స్థానంలో కొనసాగుతోంది. జపాన్ 13 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలతో మొదటి స్థానంలో దూసుకపోతోంది. రెండో ఒలింపిక్స్ పతకం దిశగా సాగుతున్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ మరో పరీక
‘హైదరాబాదీ ఫ్రాంక్స్’ పేరిట ఓ యూ ట్యూబ్ ఛానల్ ఉంది. వీరు ఫ్రాంక్స్ వీడియోస్ చేస్తుంటారు. ఇలాగే...ఆబిడ్స్ జగదీష్ మార్కెట్ కు వచ్చారు. అక్కడ ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కా
ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో (BSP)లో చేరనున్నారని సమాచారం. వచ్చే నెల 08వ తేదీన నల్గొండలో ఎన్ జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన�
గురుగ్రహం చందమామ ‘గానీమీడ్’ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్ టెలిస్కోపు డేటాను అందించింది. తాజాగా, పాత డేటాను విశ్లేషించి..నీటి ఆవిరి ఉనికిని గుర్తించారు.
జమ్ముకశ్మీర్ లోని కిష్టావర్ ప్రాంతంలో భారీ వరదలు పోటెత్తాయి. హంజార్ లో ఒక్కసారిగా పోటెత్తిన వరదలతో ఇళ్లు కొట్టుకపోయాయి. నలుగురు మృతి చెందారు. మరో 30 నుంచి 40 మంది గల్లంతయ్యారు. 9 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీని ఆలస్యంగా రుతుపవనాలు తాకాయి. ఈ సంవత్సరం దాదాపు 16 రోజుల ఆలస్యంగా చేరుకున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా చేరుకున్నా..భారీ వర్షాలు మాత్రం కురుస్తున్నాయి. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కే
అంతా బాగుంటే మళ్లీ తిరిగొస్తాం.., లేదంటే అక్కడే ఏదో రకంగా బతికేద్దామని. వెళ్లిన వలస కూలీలను నిండు ప్రాణాలను తీసేసింది ఘోర రోడ్డు ప్రమాదం. ఎన్నో రోజుల తర్వాత మరికాసేపట్లో సొంత ఊర్లకు చేరుకుని.. బంధువులతో ఆనందంగా గడుపుతామనే వారి ఆశలను భారీ ట్రక
కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ అరెస్ట్ వివాదం ముదురుతోంది. దేవినేని ఉమపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నూజివీడు కోర్టులో ఆయన్ను హాజరుపర్చనున్నారు. దేవినేనిపై హత్యాయత్నం కేసు పెట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవై�
అమెరికా విన్యాసాలకు రష్యా జిమ్నాస్టులు చెక్ పెట్టారు. అకయిమోవా, లిస్టునోవా, మెల్నికోవా, వురజొవాతో కూడని రష్యా బృందం..అమెరికా హ్యాట్రిక్ స్వర్ణావకాశాన్ని దెబ్బతీసి మరీ విజేతగా నిలిచింది. అయితే..ఇంతటి విజయాలు సాధించినా...రష్యన్లకు పోడియం వద్ద