Home » Author »madhu
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ..మరలా రెండు రోజుల నుంచి కేసులు పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా... మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య లక్షలోపే నమోదైనప్పటికీ... మరణాలు మాత్రం తొలిసారి 6 వేలు దాటాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 148 మందిని వైరస్ పొట్టన బెట్టుకుంది. కొత్తగా 94 వేల 52 పాజిటివ్ కేస
ఐదు మండలాల టీఆర్ఎస్వీ అధ్యక్షులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 10వ తేదీ గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. మూకుమ్మడిగా 300 మంద�
హైదరాబాద్లో కొత్త తరహా సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. తమకు తెలియకుండానే.. అకౌంట్ల నుంచి డబ్బులు మాయం అయినట్లు బాధితులు గుర్తించారు. అవసరాల కోసం నాలుగు డబ్బులను బ్యాంకు ఖాతాల్లో దాచుకుందామనుకునే వారు కూడా కలవరపడే పరిస్థితి. ఎలా జరిగిందని బ�
ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. కర్నాటకలో వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండుకు�
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. డొమినికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చోక్సీని అక్రమ వలస దారుల జాబితాలో చేరుస్తూ డొమినికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్లో బ్యాంకులకు 13 వేల 500 కోట్ల �
కేంద్ర ప్రభుత్వంతో బెంగాల్ సీఎం ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇటివల ముగిసిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన మమత...ఇప్పుడు దేశ రాజకీయాల వైపు ఫోకస్ చేశారు. అ�
వైఎస్ షర్మిల దూకుడు మీద ఉన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్న షర్మిల..జిల్లాల పర్యటనకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా..2021, జూన్ 11వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్�
ఏపీ సీఎం జగన్ దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఆయన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జులై 10వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళుతారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన ముగిసింది. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. ఉప ఎన్నిక కంటే..ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల ప్రణాళిక రచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఈయన �
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 1813 కేసులు నమోదయ్యాయని, 17 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 426గా ఉంది. తాజాగా..1801 మంది కోలుకున్నారు.
ఉబెర్ మంచి న్యూస్ వినిపించింది. ఔత్సాహిక ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ. బెంగళూరు, హైదరాబాద్ లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్, ఉత్పత్తి కార్యాకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు అంతా ఇంత కాదు. భారతదేశంలో ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సిన�
ఏడేళ్ల క్రితం జరిగిన పరిచయం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది. ప్రేమ పేరుతో జరిగిన నయవంచన ఆ యువతిని అగాథంలోకి నెట్టింది. ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం ముగ్గురు నయవంచకులు ఆ అమ్మాయిని దగా చేశారు. ప్రేమ పేరుతో ఒకరు, పెళ్లి పేరుతో మరొకరు.. బ్లాక్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యాయి. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని, అందువల్లే..ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సబితా ఇంద్ర
రాజకీయ పార్టీలకు సంబంధించి నిధుల సేకరణలో బీజేపీ టాప్ ప్లేస్లో ఉంది. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన 35 పార్టీలు 2019-20 కి గాను అడిట్ రిపోర్ట్ను సమర్పించాయి. 2019-20 సంవత్సరానికి భారతీయ జనతా పార్టీకి వచ్చిన మొత్తం చందా రూ.276 కోట్ల 45 లక్షలు. ఇందులో 271
సింధీ కాలనీలో ఉన్న జాగృతి నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపైకి ఓ పాము ఎక్కింది. సుమారు ఈ పాము పది అడుగుల పొడవు ఉంది. స్తంభంపైకి పాకుతూ..పైకి వెళ్లిపోయింది. మరలా దిగే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. ప్రయత్నం చేసింది.
నిలుచున్న చోట ఒక్కసారిగా భూమి కుంగిపోతే... పెద్ద గొయ్యిలో పడిపోతే... మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి. కొంతమందికి నిద్రలో కలలు కూడా వస్తాయి. వెంటనే ఉలిక్కి పడి లేస్తుంటారు కూడా. అలాంటి ఘటనే ఒకటి జెరూసలెంలోని ఓ ఆసుపత్రి బయట జరిగింది.
ముంబైలో భారీ వర్షాలు పడుతుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలపై సీఎం ఉద్ధవ్ సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు....ఉద్ధవ్. నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఈ ఉదయం నుంచి భార�
వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 - 50 ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష సాయం, సంపాదించే వ్యక్తి (18-75 ఏళ్లు) ప్రమాదవశాత్తు మరణిస్�