Home » Author »madhu
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి చోక్సీ.. డొమినికా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అఫిడవిట్లో పేర్కొన్నారు. అమెరికాలో చికిత్స కోసమే తాను ఇండియా విడిచిపెట్టానని, విచ�
తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. పీఆర్సీ విషయంలో 2021, జూన్ 08వ తేదీ మంగళవారం అధికారిక ప్రకటన, ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పీఆర్�
Doctors Give Strike Notice : కరోనా వేళ వైద్యులు సమ్మెకు దిగుతుండడం..ఆందోళన కలిగిస్తోంది. తమ సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేస్తూ..విధులకు బహిష్కరిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. వారి డిమాండ్లను పరిష్కర�
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే..పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం..కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూపై ఆంక్షలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ ను జూన్ 20 వరకూ ప�
పీసీసి అధ్యక్ష పదవిని అడుగుతున్న..కానీ ఢిల్లీ చర్చలో నా పేరు ప్రస్తావన లేదు..నా పేరు లేకపోవడడం దురదృష్టకరమని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనను ఠాగూర్ చిన్న చూపు చూస్తున్నారు.. రాష్ట్రంలో ఉద్యమనేతగా బలమైన వ్యక్తిన
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఉన్నట్టా ? లేనట్టా ? అనే చర్చ జరుగుతోంది. ఈ మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. 2021, జూన్ 07వ తేదీ సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మంచు కాదు, సబ్బునీటి నురగ కాదు, దూది కూడా కానే కాదు. యమునా నది. ప్రస్తుతం ఇలా తయారవుతోంది. మురికి నీటిని యమునా నదిలో వదలడం వల్ల..వచ్చిన నురగ. ఈ నీరు చాలా ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
త్రిపురలో బర్గా దాస్ అనే 14 ఏళ్ల బాలిక తల్లదండ్రులతో నివాసం ఉంటోంది. ఈమె 8వ తరగతి చదువుతోంది. ఇటీవలే సీఎం బిప్లబ్ దేబ్ కు సోషల్ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేసింది.
ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లో�
దేశ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న నర్సులు కేవలం ఇంగ్లీష్ హిందీలోనే మాట్లాడాలా...? వాళ్ల మాతృభాషలో కమ్యూనికేట్ చేయకూడదా...? కచ్చితంగా చేయకూడదంటోంది ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి.
పన్ను చెల్లింపులు మరింత సులభంగా చెల్లించే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. మరింత సరళంగా..పన్నుల ప్రాసెస్ జరిగేలా ఈ ఫైలింగ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. 2021, జూన్ 07వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆదాయపను పన్నుశాఖ వెల్లడించింది.
తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏఎస్పీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. రెండు రోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఆరేళ్ల పాటు..అదే పనిలో నిమగ్నమై..భూగర్భంలోనే సొంత ఇంటి నిర్మించుకున్నాడు. ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించుకున్నాడు. పడుకోవడానికి బెడ్డూ..వైఫై సౌకర్యం కల్పించుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది. ఏపీలో లోని అధిక జిల్లాల్లో రూ. 100 ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రూ. 98.48 గా ఉండగా..ఆదిలాబాద్ లో రూ. 100.45గా ఉంది.
Telangana Corona : గురువులపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రాణాలు విడుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా కరోనా కాటుకు బలవుతున్నారు. దీంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. మ�
కామవాంఛతో కూతురు వయసు విద్యార్థినిని వేధించిన నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పాపం పండింది. 10 టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం రెండు కమిటీలతో విచారణ జరిపించింది. లోతైన దర్యాప్తు చేసిన కమిటీలు వేధింపులు నిజమేనని తేల్చాయి. దీంతో సూపరిం
హరీష్రావు సైతం టీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించిన ఈటల.. మరికొన్ని పార్టీల నేతలను టార్గెట్ చేశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర అగ్రనేతలపై ఈటల మొన్న చేసిన వ్యాఖ్యలతో కలకలం చెలరేగింది. దీంతో కామ్రేడ్ లీడర్లు రంగంలోకి దిగారు. ఈటల వ్యాఖ�
నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత..తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ..శరవేగంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
కరోనా కారణంగా చదువులు ఆగమాగమవుతున్నాయి. గత సంవత్సరం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాయి. కానీ..పరీక్షలు మాత్రం జరగలేదు. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పలు రాష్ట్ర ప్రభుత
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతా ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించడం కలకలం రేపింది. ట్విట్టర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి విషయంలో ఈ విధంగా జరగడంపై దుమారం రేగింది.