Home » Author »madhu
లాక్డౌన్ను పొడిగించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. లాక్డౌన్ కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ ఎంత మాత్రం ఉపయో
India New Covid-19 Cases : భారత్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశంలో నిత్యం రెండు లక్షలకు దిగువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్షా 65వేల 553 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3 వేల 460 మరణాలు చోటు చేసుకున్నాయి. 46 రోజుల తర్వాత తక్కువ కేస�
ఆస్ట్రేలియాలో ఎలుకల బెడదతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూ సౌత్ వేల్స్లోని ఎలుకలు దండయాత్ర చేస్తున్నట్టే ఉంది పరిస్థితి. దీంతో ఎలుకలను చంపేందుకు నిషేధంలో ఉన్న బ్రోమాడియోలోన్ విషాన్ని భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్దమైంది న్య
మోడీ పాలనకు ఏడేళ్లు పూర్తవుతున్నాయి. 2014లో తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన మోడీ 2019లో మరోసారి గద్దెనెక్కారు. ఏడేళ్ల పాలనను పురస్కరించుకుని...దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు...ఈ మూడు రాష్ట్రాల్లోనూ కోవిడ్ సెకండ్ వేవ్లో కేసులు విజృంభించాయి. మృత్యుఘోష మార్మోగింది. ఇప్పుడీ మూడు రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోను�
తెలంగాణలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 వేల 982 కేసులు నమోదయ్యాయి. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా GHMC పరిధిలో 436 కేసులు రికార్డ్ అయ్యాయి.
రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే రైతు బంధు సాయం వారి వారి అకౌంట్లో వేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖపై 2021, మే 29వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
కోవిడ్ - 19తో తల్లిదండ్రులు, లేదా వారిని సంరక్షించే వారు చనిపోయి..అనాథలుగా మారిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాధ్ ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. 2021, మే 30వ తేదీ ఆదివారం నుంచి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా..24 గంటల 13 వేల 756 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ప్రస్తుతం 1,73,622 యాక్ట�
కోవాగ్జిన్, 2డీజీ డ్రగ్ తరహాలో....హైదరాబాద్ మరో ఔషధం తయారీకి కేరాఫ్ అడ్రస్గా మారబోతోంది. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న బ్లాక్ ఫంగస్కు అత్యంత చవకైన ఔషధం అందుబాటులోకి తెస్తున్నారు హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు.
నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తి�
ఖమ్మం జిల్లా మధిరలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని.. బైక్పైనే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. గుండెలో నొప్పి రావడంతో.. బంధువులు బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వృద్ధుడు గుండెప
కరోనా థర్డ్ వేవ్పై ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. మూడో దశలో విరుచుకుపడనున్న మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాలో అప్రమత్తమైన సర్కార్.. పిడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్ఫోర్స్
కరోనా రాకుండా ఉండాలంటే గంజాయి, మద్యం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలవాటు లేని వారు..కూరలు, వంటల్లో రెండు మూతల మద్యాన్ని వేయాలని సూచించాడు. కరోనా..బీరోనా రాదని, దవఖానాకు పోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.
పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ 140వ కోర్సులో 300 మందికి పైగా పాల్గొన్నారు. వీరి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. వీరి కవాతును చూసేందుకు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిచేత పుష్ అప్స్ చేయించారు.
పెళ్లి కుమార్తె హఠాన్మరణం చెందింది. దీంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడికి చనిపోయిన పెళ్లి కూతురి చెల్లెలితో వివాహం జరిపించడం విశేషం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలో చోటు చేసుకుంది.
విమానయాన ధరలు జూన్ 01వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరగనున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్దమైంది. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో 64 ఆసుపత్రులకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కూకట్పల్లి ఓమ్నీ ఆసుపత్రిపై అత్యధికంగా ఆర