Home » Author »madhu
ఎలాంటి కారణం లేకుండా..రోడ్ల మీదకు వస్తే..చర్యలు తీసుకుంటామని పోలీసులు, ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అయితే..కొంతమంది జనాలు డోంట్ కేర్ అంటున్నారు. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.
క్వారంటైన్ లో ఓ బీజేపీ ఎంపీ..టాయిలెట్ ను క్లీన్ చేశారు. కనీసం బ్రష్ ఉపయోగించకుండా చేతులకు గ్లౌజ్ లు ధరించి శుభ్రం చేయడం విశేషం.
భూకంపం వచ్చిన సమయంలో భవనాలు ఎలా ఊగుతాయి ? అచ్చం అలాగే ఊగిపోయిందో ఓ భవనం. కానీ..భూకంపం రాలేదు..కానీ..ఎందుకు అలా ఊగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.
అంకుల్..ఆకలి వేస్తోంది..అన్నం పెట్టవా..అని చిన్నారుల మాట వినగానే..ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మనస్సు చలించిపోయింది. వెంటనే తాను ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ ఆ ఇద్దరు చిన్నారులకు పెట్టేశాడు.
రాబోయే రోజుల్లో భారత్ కు తుఫాన్ ల ప్రమాదం పొంచి ఉందా..? తీర ప్రాంతాలకు ముప్పు తప్పదా ? అంటే..అవునంటున్నారు శాస్త్రవేత్తలు.
బళ్లారీలో కూడా 2021, మే 19వ తేదీ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్డౌన్కు ఆదేశాలను జారీ చేసింది.
Vaccination : తెలంగాణలో వరుసగా ఐదో రోజు..టీకా కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్ లు 1,28,550 డోసులున్నాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే..చాల మంది ఏప్రిల్ 10వ తేదీ..ఫస్ట్ డోస్ టీ�
తౌటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను ఈ తుఫాన్ అతాలకుతలం చేసింది.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఇద్దరు మంత్రుల అరెస్టు, సీబీఐ ఆఫీసుకు మమత
ఓ నవ వధువు కన్నుమూయడం తీవ్ర విషాదాన్నా నింపింది. కాళ్లపారాణి ఆరకముందే...ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. చికిత్సకు బెడ్స్ లేవంటూ..పలు ఆసుపత్రులు తిప్పడంతో..ఆమె అంబులెన్స్ లోనే కన్నుమూసింది.
ఇంకెన్నీ రోజులు ఉండాలి..పెళ్లి చేసుకోకుండా..ముహుర్తాలు వెళ్లిపోతున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దు..తమ వాళ్లకు పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెలెంట్ గా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి.
కరోనాతో అల్లాడిపోయిన భారత్ లో క్రమేపీ వైరస్ తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
శానిటైజర్ అధికంగా ఉపయోగించడం అదే సమయంలో...సిగరేట్ వెలిగించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
ఓ వైపు బర్త్ డే.. జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. నేను చాలా బిజీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయకండి...అంటూ ఆ డాక్టర్ సమాధానం చెబుతున్నాడు.
తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఏపీ, తెలంగాణను ఫంగస్ వర్రీ టెన్షన్ పెడుతోంది. వైరస్ బారిన పడి ప్రాణాలు దక్కించుకున్నా.. ఫంగస్ ప్రాణాలు ప్రాణాలు తీస్తోంది.
వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. తెలంగాణలోనూ అదే పరిస్థితి. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. తెలంగాణలో కోవాగ్జిన�
తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
తౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీనష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.