Home » Author »madhu
కరోనా ధాటికి తెలంగాణా విలవిలలాడుతుంటే..మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది.
Black Fungus : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ నేల, గాలి, ఆహారంలో కనిపిస్తుందన్నారు. �
మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింతలోని ఇండియా నెంబర్ 01 ఏటీఎం వద్దకు వెళ్లిన వారికి రూ.100 కు బదులు రూ. 500 నోటు వచ్చాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్. ఆయన చనిపోయినట్లు శుక్రవారం ఉదయం తెగ ప్రచారం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఎవరో దీనిని పోస్టు చేశారు. చివరికు ఆయన రెస్పాండ్ కావాల్సి వచ్చింది.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం... 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయల్సి వచ్చిందో..తదితర కారణాలను ఏపీ సీఐడీ వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది.
లగ్జరీ జీవితం కోసం వారు చేసిన పనిని మానవత్వం ఉన్న ప్రతొక్కరూ ఛీ అంటున్నారు. అమ్మమ్మ, తాతయ్యల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Corona in Telangana : తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 4 వేల 305 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..29 మంది ప్రాణాలు వదిలారు. 6 వేల 361 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒకే రోజు 57
విజయనగరం జిల్లాలో కోవిడ్ విజృంభిస్తోంది. పట్టణాలు, నగరాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అయితే..గిరిజన గ్రామాలను మాత్రం మహమ్మారి టచ్ చేయడం లేదు.
చైనాలో తయారైన నాసిరకం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జర్మనీలో తయారైనవిగా నమ్మించి ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై ఢిల్లీ హైకోర్టు ఫైర్ అయ్యింది.
కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది దాటింది. రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్.. రెమ్డెసివిర్ ఇలా ఒక్కసారి ఒక్కో మెడిసిన్ ఇస్తూ రోగులను కాపాడుతున్నా.. పక్కాగా ఇదే ట్రీట్మెంట్ అని మా
భారత్లో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ను పెంచడాన్ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణులు, వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ అంథోని ఫాసీ సమర్ధించారు.
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం ఏపీ పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపింది.
వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు, శ్మశానాల వద్ద శవాల క్యూ లైన్లు.. ప్రాణవాయువు లేక గాల్లో కలిసే ఆయువు.. బెడ్లు దొరక్క కిక్కిరిసే ఆసుపత్రులు.. ఆందోళనలో డాక్టర్లు.. ఇదీ వారం క్రితం వరకు ఢిల్లీలో పరిస్థితి.
ఏపీ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. జిల్లాల్లో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 వేల 018 మందికి కరోనా సోకింది.
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2021, మే 14వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి దంచి కొట్టిన సూర్యుడు మధ్యాహ్నం అయ్యే సరికి మేఘాల చాటుకు దాక్కున్నాడు.
జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. మరోపక్క ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధంగా పాక్ ప్రయత్నిస్తోంది.
ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సైలెన్ ఉన్న ఓ యువతి ..లవ్ యు జిందగీ పాట వింటూ..ఎంజాయ చేస్తున్న యువతి వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.